ముఖ్యాంశాలు

వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి..

జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి..  గద్వాల రూరల్ నవంబర్ 25 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి …

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిసిన అయ్యప్ప స్వామి మాలధారులు

మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారిందని అయ్యప్ప స్వామి మాలధారులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిశారు. …

ఆధ్యాత్మిక జీవనానికి అయ్యప్ప స్వామి మాలధారణ వరం

హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దీవెనలతో దీక్షలు విజయవంతం కావాలి; ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి ) ఆధ్యాత్మిక జీవనానికి …

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం : మాజీ మంత్రి శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్*

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి గర్భం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండలం తురమామిడి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు …

రాయినిగూడెం పిఎసిఎస్ గోదాములు ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదామును శుక్రవారం శుక్రవారం హుజూర్నగర్ శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

ప్రమాద బాధితులకు అంబేద్కర్ సేవా సమితి ఆర్థిక సహాయం

గత వారంలో శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను …

పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక;

ఆర్టిఓఎల్. కిషోర్ కుమార్ కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి ) అర్హులైన పేదలకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు …

నేడు దిల్సుఖ్నగర్ లో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం : స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీరామదాసు రవి చారి

విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం,దిల్సుఖ్నగర్  ఆద్వర్యంలో అపోలో వారి సౌజన్యంతో దిల్షుక్నగర్ స్వర్ణకార వీధిలో  మూడవ సారి   నవంబర్ 26 న  శనివారం నాడు   ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహిస్తున్నట్లు …

బాధిత కుటుంబ సబ్యులను పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని గోండ్ గూడ(లింగట్ల) గ్రామానికి చెందిన సిడాం మల్కు ఇటీవల మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం …

మర్యాదపూర్వకం గా కలిసిన కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ బత్తిని వేణు గౌడ్

పాల్గొన్న మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ లక్ష్మీ కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి నవంబర్ 25 జనం సాక్షి బోయినపల్లి లో కార్మిక శాఖ మంత్రి క్యాంపు …