ముఖ్యాంశాలు

దుబ్బ అబ్రహం సంస్మరణ సభలో ఫాల్గున్నా పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ, జనంసాక్షి:(నవంబర్ 23) దుబ్బ అబ్రహం సంస్మరణ సభలో పాల్గొని వారికి ఘన నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు 10,000 ఆర్థిక సహాయం అందించిన తెరాస …

వాగ్వాదాల మధ్య కొనసాగిన పోడు భూముల గ్రామసభ..

గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజ గౌడ్ జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో పోడు భూముల గ్రామసభ తీవ్ర వాగ్వివాదం  మధ్య కొనసాగింది. రెండు రోజుల క్రితం …

చిన్నారి హిమాన్ష్పు పుట్టినరోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మున్సిపాలిటీ 8 వ వార్డ్ కి చెందిన ముంత లింగస్వామి నవ్య గార్ల కుమారుడు హిమాన్ష్ గారి పుట్టినరోజు వేడుకకి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన *తెరాస …

స్వామివారికి ఔషధీకృత ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించిన అర్చకులు

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రపంచంలో అరుదైన      మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం డైరీ ఫార్మ్ రోడ్ కానాజీ గూడ లో వెలసిన మరకత …

గెలుపే లక్ష్యంగా పొరాటపటిమతో సాధన చేయాలి

శిక్షణ కొరకు కావలసిన సౌకర్యాల కల్పనకు కృషి; మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ మున్సిపల్ చైర్ పర్సన్ కోదాడ టౌన్ నవంబర్ 23 ( …

చేర్యాల వాసులకు మొదటి,ద్వితీయ బహుమతులు

అభినందించిన వికలాంగుల సంఘం చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 23 : సిద్దిపేట జిల్లాస్థాయి వికలాంగుల క్రీడోత్సవాలు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగాయి. …

మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రేమ్ కుమార్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఏఐఎస్ఎఫ్ బృందం చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 23 : మెను ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం …

యాచారం మండలంలో మైనింగ్ జోన్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

యాచారం మండలం లో ఎలాంటి మైనింగ్ కు అనుమతులు ఇవ్వొద్దని బిజెపి యాచారం మండల పార్టీ నుండి ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కి ఎంపీపీ  సమక్షంలో  వినతిపత్రం …

శ్రీ.రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి జిన్నారం ఎంపీపీ 1,70,000 రూపాయలు గ్రానైట్ పనులకు విరాళం అందజేత

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జంగంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ .రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ తరపున జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ …

పేద ప్రజల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే మంచిరెడ్డి

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):- యాచారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన 51మంది లబ్దిదారులకు 51,05,916 రూపాయల విలువ చేసే కళ్యాణలక్ష్మి – షాదిముబారక్ చెక్కులను స్థానిక …