ముఖ్యాంశాలు

అనాధలకు ఆసరగా ముందుంటున్న బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు కే.జే.ఆర్.ఆనంద్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపాలిటీ చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, సామాజికవేత్త, మానవతావాది, జిల్లా సీనియర్ బిజెపి నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి అందరికీ …

రాష్ట్ర మహసభల గోడపత్రిక ఆవిష్కరణ :జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి

నవంబర్ 27,28,29  తేదీలలో యాదగిరిగుట్ట లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతానికి ప్రతి కార్మికుడు కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ …

బివిజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బిపి. షుగర్ టెస్టులు.

వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో బుధవారం బి వి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బిపి మరియు షుగర్ టెస్టులు నిర్వహించారు. ఉచిత  టెస్టుల …

దేశంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన సర్కారు *రైతు మహాసభలను జయప్రదం చేయాలి సీపీఎం నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో జులకంటి మిర్యాలగూడ, జనం సాక్షి. దేశం మొత్తంలో …

మర్పల్లి ఎస్.ఐ. కి సన్మానించిన బిఎస్పీ నాయకులు.

మర్పల్లి నవంబర్ 23 (జనంసాక్షి) మండల నూతన ఎస్.ఐ. గా బాధ్యతలు స్వికరించిన అరుణ్ కుమార్ ను బుధవారం రోజున బహుజన్ సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు …

పూర్ణాహుతితో రుద్రహోమాలు పరిసమాప్తి*

ముగిసిన కార్తీక మాసం* *నెలరోజుల పాటు భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు* *అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 23)*కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ప్రతిరోజు ఆలయంలో రుద్రహోమాలు …

ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధం కళ్యాణ్* *గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (23):* భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల వాల్  పోస్టర్ …

పంట పొలాలకు సాగునీరు అందించాలి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్ కొల్లాపూర్ పట్టణ పరిధిలోని ఎల్లూరు మార్నింగ్ వాక్ లో భాగంగా రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో దాదాపు 5 కిలోమీటర్లు కాలువ …

మృతుల కుటుంబాలకు ఎంపిపి పరామార్ష

మండల కేంద్రమైన తాడిచర్లలోని చొప్పరి రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ యూత్ నాయకుడు బొబ్బిలి రాజు, టియుడబ్ల్యూ జె …

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) ఆధ్వర్యంలో మండలంలోని పెద్దతూండ్ల, అడ్వాలపల్లి గ్రామాల్లో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  పిఎసిఎస్ చైర్మన్ …