ముఖ్యాంశాలు

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..

` దానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు ` జి7 సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రధాన …

రోజుల్లో రూ.9 వేల కోట్లు

` రైతు భరోసా నిధులు జమ చేస్తాం ` 3 రోజుల్లో రూ. 5,215 కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క …

పెండిరగ్‌ ప్రాజెక్టులపై భారాస పోరుబాట

` ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం ` కేసీఆర్‌ అధ్యక్షతన త్వరలో బీఆర్‌ఎస్‌ నేతల భేటీ ` తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటానికి సిద్దం …

విచారణ జరిగే కొద్దీ వెలుగులోకి అక్రమాలు

` ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు ` 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ` సిట్‌ కార్యాలయానికి ట్యాపింగ్‌ బాధితులు ` ఫిర్యాదులు చేస్తున్న …

నా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వను

` ఇది వ్యక్తిగత గొప్యతకు భంగం ` ఇప్పటికే సుప్రీం చెప్పింది: కేటీఆర్‌ ` ఎసీబీకి లేఖ ద్వారా భారాస నేత స్పష్టీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):సెల్‌ఫోన్‌ అప్పగించాలన్న అంశంపై …

తూర్పు కనుమల్లో అస్తమించిన రవి

` అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి మృతి ` ఆయనతో పాటు మరో ఇద్దరు కీలకనేతలు కూడా.. ` మృతుల్లో అరుణ,అంజు ఉన్నట్లు గుర్తింపు ` …

 మేం బనకచర్లకు ఒప్పుకోవాలంటే కృష్ణాలో 500.. గోదావరిలో 1000 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇవ్వండి

` ప్రాజెక్టు అంకురార్పణ చేసింది కేసీఆర్‌, జగన్‌లే ` రాయలసీమకు గోదావరి జలాల తరలింపు ఆనాడే చర్చించుకున్నారు ` ఈ విషయమై కేసీఆర్‌ ఆనాడే ఒప్పుకొని సంతకం …

మూడెకరాల రైతులకు తొలుత రైతుభరోసా

1,551.89 కోట్ల రూపాయలను విడుదల చేశాం: తుమ్మల ఖమ్మం,జూన్‌ 17(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ …

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి..

` 14 మంది మృతి కీవ్‌(జనంసాక్షి):ఒకవైపు ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌ (%Rబంంఱa- ఖసతీaఱఅ%)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.కీవ్‌పై మాస్కో …

గాజానూ వదలని ఇజ్రాయెల్‌

` ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ కాల్పులు.. ` 45 మంది మృతి గాజా(జనంసాక్షి): ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ మరోవైపు గాజానూ …