ముఖ్యాంశాలు

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి ముంబై(జనంసాక్షి):మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రత బలగాలు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు …

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

` నగరంలో మరోసారి భారీ వర్షం ` పలు చోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్‌ కష్టం హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం …

అవసరమైనపుడు జనంలోకి కేసీఆర్‌

` గ్రూప్‌ 1 నియామక ప్రక్రియపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి ` పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా ఉంది: కేటీఆర్‌ …

పాక్‌ అణుబెదరింపులకు తలొగ్గం

` ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా చాటాం ` మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని మోడీ భోపాల్‌(జనంసాక్షి): నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని …

జాతీయ సమగ్రతను కాపాడండి

` భారత్‌ స్వయం సమృద్ధిని సాధిస్తోంది ` ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు బుద్ధి చెప్పాం ` కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు …

ప్రపంచ ఉద్యమాల చరిత్రలో..

` సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది ` ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది ` దాని స్ఫూర్తి ఆధారంగానే తెలంగాణ పోరాటం ` …

కమర్షియల్‌ టాక్స్‌లో సర్కిల్‌ వారిగా ప్రగతిని సమీక్షించండి

` రిజిస్ట్రేషన్‌ శాఖలో ఆదాయం పెంపుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి `ఆదాయ వనరుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌్‌(జనంసాక్షి):కమర్షియల్‌ టాక్స్‌ …

సాగుచేసుకుంటున్న భూములపై రైతులకే హక్కులు

` ఈ విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి ` రెవెన్యూ, అటవీ అధికారులకు మంత్రి పొంగులేటి సూచన ` సాగర్‌ నియోజకవర్గ భూసమస్యలపై సమీక్షా సమావేశం …

మీ రాజకీయాల కోసం ర్యాంకర్లను బలిచేయొద్దు

` మా పిల్లలు కష్టపడి చదివారు ` వారిని చులకన చేసి మాట్లాడడంసరికాదు ` గ్రూప్‌`1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన హైదరాబాద్‌(జనంసాక్షి):పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్‌-1 …

ఎస్పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌తోపాటు..

విద్యుత్‌ అవసరాలకు కొత్త డిస్కంల ఏర్పాటు ` ` విద్యుత్‌శాఖ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యుత్‌శాఖ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి …