ముఖ్యాంశాలు

మత మార్పిడి చట్టాలపై పిటీషన్లు..మీ సమాధానం చెప్పండి

` పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు 4 వారాల గడువు న్యూఢల్లీి(జనంసాక్షి)వివిధ రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు …

గాజాలో మారణహోమం

` యుద్ధం మరింత ఉద్ధృతం.. ` గాజా సిటీలో ఇజ్రాయెల్‌ భూతల దాడులు షురూ గాజాస్ట్రిప్‌(జనంసాక్షి)గాజా నగరంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారాయి. కొన్ని రోజులుగా వైమానిక …

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌

మెరుపు వరదలతో ఇళ్లు,రోడ్లు ధ్వంసం ` ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌ ` ఎనిమిది మంది కార్మికుల గల్లంతు ` సీఎం ధామికి మోదీ ఫోన్‌ డెహ్రాడూన్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో మరోసారి …

మృగాళ్లు.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం..

దోషికి 20ఏళ్లు జైలు, రూ.5వేలు జరిమానా ` మెదక్‌ జిల్లాలో దోషికి శిక్ష విధించిన న్యాయస్థానం మెదక్‌(జనంసాక్షి)మెదక్‌ జిల్లాలోని పోక్సో కేసులో దోషికి న్యాయస్థానం 20 ఏళ్ల …

రైల్వే రిజర్వేషన్‌ విధానంలో మరో కీలక మార్పు..

` అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి న్యూఢల్ల్‌ీి(జనంసాక్షి):రిజర్వేషన్‌ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్‌ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను …

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాం

` నా ఆధ్వర్యంలో అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే లక్ష్యం ` నాగమల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిరచిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని …

అకస్మాత్తు వరదలు.. నాలాల కబ్జా వల్లే

` నగరంలో అనేక చోట్ల ఇలాంటి ఆక్రమణలతోనే ప్రమాదాలు ` కొట్టుకుపోయిన ఇద్దరికి రూ.5లక్షల చొప్పునపరిహారం ` మాగంబస్తీలో రంగనాథ్‌, కలెక్టర్‌ హరిచందన పర్యటన హైదరాబాద్‌(జనంసాక్షి):భారీ వర్షం …

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం

` దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదలకు ప్రభుత్వం హామీ ` ఫీజురియింబర్స్‌మెంట్‌ రేషనలైజేషన్‌కు కమిటీ: భట్టి ` బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాల …

 జార్ఖండ్‌ మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

` ముగ్గురు మావోయస్టుల మృతి ` మృతుల్లో కేంద్రకమిటీ సభ్యుడు సహదేవ్‌ రాంచీ(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముగ్గురు మావోయిస్టులను రaార్ఖండ్‌లో …

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌,హెల్త్‌ కార్డులు

` అక్రిడేషన్‌ కార్డులపై విధివిధాలు రూపొందించాలి ` అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం …