బిజినెస్

హైదరాబాద్‌ శాంతికి చిరునామా

– గతం కన్నా భేషుగ్గా ఉంది – కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌,జూన్‌25(జనంసాక్షి): రాజధానిలో గతంలో కన్నా శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ఇది ఎవరిని అడిగినా చెబుతారని జెఎసి ఛైర్మన్‌ …

ఆప్‌ సర్కారు తొలి బడ్జెట్‌

ఢిల్లీ జూన్‌25(జనంసాక్షి): ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 41,129 కోట్లతో ఉప …

పదో షెడ్యూల్‌లోని సంస్ధలు తెలంగాణకే

హైదరాబాద్‌  జూన్‌25(జనంసాక్షి): పదో షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్రంలోని సంస్థలు తెలంగాణకే చెందుతాయని అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పదో షెడ్యూల్‌పై ఉన్నతాధికారులతో సీఎస్‌ రాజీవ్‌ శర్మ …

ఎక్కడి లారీలు అక్కడే

– స్తంభించిన సరుకు రవాణా హైదరాబాద్‌,జూన్‌24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో లారీల సమ్మె ప్రారంభమైంది. అర్థరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌ మహానగరంలో …

స్మృతి ఫేక్‌ డిగ్రీ పై విచారణకు స్వీకరించిన కోర్టు

న్యూఢిల్లీ,జూన్‌24 (జనంసాక్షి): నకిలీ డిగ్రీ కేసులో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చుక్కెదురైంది. స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ కేసు విచారించదగినదేనని పాటియాలా …

రేవంత్‌కు నో బెయిల్‌

– విచారణ వాయిదా హైదరాబాద్‌,జూన్‌24 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారానికి వాయిదా పడింది.తెలంగాణ ఎసిబి …

జులై 21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ,జూన్‌24 (జనంసాక్షి): జూలై21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు వారాల పాటు పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. లలిత్‌మోడీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు …

నెలాఖరుకు అక్రిడిటేషన్లు

– ప్రెస్‌ అకాడమీ చైరమన్‌ అల్లం నారయణ హైదరాబాద్‌,జూన్‌24 (జనంసాక్షి): తెలంగాణలో  విలేకరులకు మూడు దశలుగా అక్రిడేషన్లు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ …

తెలంగాణే పెట్టుబడులకు అనుకూలం

– 17 కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి): రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం …

సెక్షన్‌ 8పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు

: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి): ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-8 అమలుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సెక్షన్‌-8 …