బిజినెస్

మారిందన్నావు..ఎక్కడ మారింది?

ధరలు తగ్గలేదు పెరిగాయి మోది సర్కారుపై గులాంనబీ ఆజాద్‌ ఫైర హైదరాబాద్‌,మే29(జనంసాక్షి): మోడీ ఏడాది పాలనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ నిప్పులు చెరిగారు. …

వేసవి మహా విపత్తు

తెలంగాణలో వడదెబ్బకు 500 మృతులు హైదరాబాద్‌,మే29(జనంసాక్షి):  తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. సూర్య ప్రతాపానికి తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ప్రాణాలను కోల్పోయారు. అధికారిక …

తెరాసలోకి రానియ్యలే..

ఎర్రబెల్లిని నేనే అడ్డుకున్నా ఉప ముఖ్యమంత్రి కడియం హైదరాబాద్‌,మే 29(జనంసాక్షి): టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్‌ఎస్‌లోకి రాకుండా అడ్డుకున్నది తానేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం …

దిల్లీ సర్కారుపై మా పెత్తనం లేదు

రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,మే29(జనంసాక్షి): దిల్లీ సర్కారుపై కేంద్రం పెత్తనం చెలాయించట్లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు.  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని తామే …

రాయబరేలిపై కేంద్రం నిర్లక్ష్యం:సోనియా

లక్నో,మే28(జనంసాక్షి): రాయబరేలీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. గురువారం తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో సోనియా పర్యటించారు. అక్కడికి చేరుకున్న ఆమె మొదట …

మోదీ సర్కార్‌ ఎజెండా ఆరెస్సెస్‌ జెండా

రాహుల్‌ విసుర్లు న్యూఢిల్లీ,మే28(జనంసాక్షి) : మోదీ సర్కారు ఆరెస్సెస్‌ ఎజెండాతో పనిచేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరి అభిప్రాయాలను కాంగ్రెస్‌ …

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట

వారికి ఓటు వేసే హక్కుంది:హైకోర్టు హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):  పార్టీ మారిన ఎమ్మెల్యేలు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చని  హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్‌, టిడిపి నుంచి పార్టీ ఫిరాయించిన …

ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వండి

మహానాడులో తీర్మానం హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):  రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అదినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌ గండిపేటలో …

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,మే28(జనంసాక్షి): తొలి తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. …

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

కలెక్టర్‌లతో సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌,మే27(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ తెలిపారు. ఈ మేరకు …