బిజినెస్

నూతన పారిశ్రామిక విధానంపై జూన్‌7న అధికారిక ప్రకటన

సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,మే25(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా నూతన పారిశ్రిమక విధానానికి సిఎం కెసిఆర్‌ కసరత్తు చేస్తున్నారు. జూన్‌ 7న …

సాగర్‌ గ్రాండ్‌ కబ్జా

ఓయూ విద్యార్థుల దాడి హైదరాబాద్‌,మే25(జనంసాక్షి): ఉస్మానియా ఆక్రమణ భూములపై ఓయూ విద్యార్థులు యుద్దం ప్రకటించారు. ఓయు భూముల పరిరక్షణకు విద్యార్థులు నడుం బిగించారు. ఇందులో భాగంగా  హబ్సిగూడలోని …

నల్ల కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళలు

బెర్న్‌, మే25(జనంసాక్షి) : వల్లకుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళల పేర్లు వెలుగులోకొచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని స్విస్‌ బ్యాంకు ఖాతాలలో నల్లధనాన్ని దాచుకున్న నల్ల కుబేరుల పేర్లను స్విట్జర్లాండ్‌ …

రోళ్లు పగులగోడుత్నున్న రోహిణి

– వడదెబ్బకు విలవిల – పిట్టల్లా రాలుతున్న జనం హైదరాబాద్‌ మే 24(జనంసాక్షి): భానుడి ప్రతాపానికి తెలుగు రాష్గాలు నిప్పుల కొలి మిని తలపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న …

జంట జలాశయాలపై మూడో కన్ను

హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి హైదరాబాద్‌,మే 24(జనంసాక్షి): జంట నగరాలకు ప్రధాన మంచినీటి వన రులైన ఉస్మాన్‌ సాగర్‌ (గండిపేట), హిమాయత్‌ సాగర్‌ ల దగ్గర …

పరాయిదేశంలో భారత్‌ పరువు తీస్తావా?

– మోదీపై ఒమర్‌ అబ్దుల్లా ఫైర్‌ న్యూఢిల్లీ: విదేశీ పర్యటనలలో ఉన్న సమయంలో గత ప్రభుత్వాలను విమర్శించడం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తప్పిదమని జమ్మూ కశ్మీర్‌ …

కన్న తండ్రే కాలనాగు

– నిగ్గు తేల్చిన పోలీసులు రంగారెడ్డి మే 24(జనంసాక్షి):సంచలనం సృష్టించిన మైనర్‌ బాలిక హత్యాచారం కేసులో తండ్రే నిందితుడని పోలీసులు తేల్చారు. నిందితుడు మెగావత్‌ కమల్‌ ను …

రాజకీయ కారణాలతో అఫ్జల్‌గురును ఉరి తీయలేదు:షిండే

ముంబయి మే 24(జనంసాక్షి): పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్‌గురుని ఉరితీసింది రాజకీయ ప్రయో జనాలకోసం కాదు అని కేంద్ర మాజీ ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ …

భారీ యంత్రాల తయారీ పరిశ్రమలు స్థాపించండి

సీఎం కేసీఆర్‌తో హిటాచీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌,మే23(జనంసాక్షి): తెలంగాణలో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం అమలు చేస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన హిటాచీ కంపెనీ …

ఐదో సారి ప్రమాణం చేసిన పురుచ్చి తలైవి

మంత్రులంతా ఒకే సారి ప్రమాణం చెన్నై,మే23(జనంసాక్షి): తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత శనివారంనాడు ప్రమాణం చేశారు. ఈ పురుచ్చి తలైవి తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించటం ఐదోసారి. ఆమె …