బిజినెస్

ఆర్టీసి సమ్మెకు పరిష్కారం చూపండి

– టీజేఏసీ చైర్మన్‌ కొదండరావమ్‌ హైదరాబాద్‌,మే 11 (జనంసాక్షి): ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు. నిత్యావసర …

ఆర్ధిక నేరాల కేసులో సత్యం బ్రదర్స్‌కు బెయిల్‌

హైదరాబాద్‌,మే 11 (జనంసాక్షి): సత్యం కేసులో రామలింగరాజు సహా దోషులందరికీ ఊరట లభించింది. రామలింగరాజు, రామరాజు సహా అందరికీ బెయిల్‌ మంజూరైంది. సత్యం కేసులో నాంపల్లి ఆర్థిక …

దావూద్‌ పాక్‌లోనే ఉన్నాడు

– ఇండియాకు రప్పించి తీరుతాం న్యూఢిల్లీ,మే 11 (జనంసాక్షి): ముంబై పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్‌ దావూద్‌ ఎక్కడున్నాడో తెలియదన్న కేంద్రం ఇప్పుడు అతను పాక్‌లోనే తలదాచుకున్నట్లు …

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటపడుతున్నాయి. ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడి 27,507 దగ్గర ముగిసింది. నిఫ్టీ 134 పాయింట్లు …

వీధిలో పిడిగుద్దులాట

– ఒకరి మృతి హైదరాబాద్‌ మే 4 (జనంసాక్షి): సరదాకు అడుకున్న ఆట ఒకరి ప్రాణాలు తీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో అందులో ఒకరు ప్రాణాలు …

జయ కేసు తీర్పు నేడే

బెంగళూరు మే 4 (జనంసాక్షి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై కర్నాటక హైకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు …

శశి కపూర్‌కు దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు

ముంబై మే 4 (జనంసాక్షి): బాలీవుడ్‌ ప్రముఖ నటుడు శశికపూర్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రదానం చేశారు.ఆదివారం పశ్చిమ …

పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యుత్తమ నగరం

– మంత్రి కేటీఆర్‌ డల్లాస్‌ మే 4 (జనంసాక్షి): పంచాయితీరాజ్‌ ,ఐటిశాఖ మంత్రి కె.తారక రామారావు  అమెరికాలో తన నాలుగో రోజు పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో …

మా ప్రభుత్వ హయాంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదు

– ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌ కతా  మే 4 (జనంసాక్షి): తమ ప్రభుత్వ హయాంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని మోదీ గుర్తు చేశారు.ఆదివారం నాడు …

గజ్వేల్‌ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం

– సొంత నియోజక వర్గంలో కేసీఆర్‌ పర్యటన మెదక్‌,మే 9(జనంసాక్షి): గజ్వెల్‌ను స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చేసి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతానని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. …