బిజినెస్

ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

– మంత్రి కడియం హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): తెలంగాణలో గురువారం జరిగే తొలి ఎంసెట్‌కు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం …

పాక్‌లో దారుణం

– బస్సుపై తాలిబాన్ల కాల్పులు – 47 మంది మృతి కరాచీ,మే13(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని కరాచీలో దారుణం జరిగింది. తాలిబన్‌ ఉగ్రవాదులు మరోసారి నరమేథం సృష్టించారు. ఓ బస్సుపై …

మీడియా ప్రకటనలపై సుప్రీం మార్గదర్శకాలు

న్యూఢిల్లీ,మే13(జనంసాక్షి): విూడియా ప్రకటనల్లో మార్గదర్శకాలను సుప్రీం కోర్టు జారీ చేసింది. రాజకీయ నేతలు తమ ఫోటోలతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం …

శంషాబాద్‌ వరకు మెట్రో విస్తరించాలి

– 2017 వరకు పూర్తి చేయాలి – ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): మెట్రో రైలు త్వరగా పరుగుపెట్టేలా చూడడంతో పాటు విస్తరణపై సిఎం కెసిఆర్‌ …

వణికిన ఉత్తరాది

– భూకంప ప్రకంపనలతో పరుగులు తీసిన జనం – బీహార్‌లో 17 మంది మృతి న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి): ఉత్తర భారతం మళ్లీ కంపించింది. ఢిల్లీ, బీహార్‌, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, …

హైదరాబాద్‌లో భారీ గూగుల్‌ క్యాంపస్‌

– రూ.1000 కోట్లతో నిర్మాణం – మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూ ఒప్పందం హైదరాబాద్‌ ,మే12(జనంసాక్షి):  మంత్రి కెటిఆర్‌ అమెరికా పర్యటనతో పెట్టుబడులకు రాదారి ఏర్పడుతోంది. ప్రతిష్టాత్మక …

సమ్మె విరమించండి

– ఉదయం కల్లా విరమించాలి: హైకోర్టు – సమ్మె యధాతథంగా కొనసాగుతుంది – కార్మిక సంఘాలు హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు మరోమారు తీవ్ర ఆగ్రహం …

ఇది సూటు బూటు సర్కారు

– భూ సేకరణ బిల్లుపై ఎందుకంత తొందర? – బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం రైతులను పణంగా పెడుతున్నారు – రాహుల్‌ న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి): ఇది సూటూ,బూటు సర్కార్‌ …

తెలంగాణ సర్కారు ప్రజల మన్నన పొందింది

– ప్రపంచానికి విశ్వాసం పెరిగింది – పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ డల్లాస్‌్‌,మే 11 (జనంసాక్షి):  తెలంగాణ సర్కర్‌ ప్రజల మన్నలను పోందడంతో ప్రపంచానికి విశ్వాసం పెరిగిందనితెలంగాణ ఐటి …

ఆరో రోజు అదే తీరు

– కదలని బస్సులు – సమస్య సీఎంకు నివేదిస్తాం – మంత్రి వర్గ ఉపసంఘం హైదరాబాద్‌,మే 11 (జనంసాక్షి): తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో …