బిజినెస్

ఇంటింటికీ తాగునీరు ఇవ్వడం చారిత్రాత్మకం

– ప్రధాని పర్యటన విజయవంతం చేయండి – మంత్రి హరీశ్‌ రావు మెదక్‌,ఆగస్టు 2(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7న గజ్వెల్‌ పర్యటన …

మహిళను బలిపశువును చేశారు

– రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ,ఆగస్టు 2(జనంసాక్షి): గుజరాత్లో నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హయాం నుంచి జరుగుతూ వస్తున్న అవకతవకలకు, అసమర్థ పాలనకు  ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌/-ను బలి …

ఐక్యరాజసమితి పరిశీలనలో కాశ్మీర్‌

న్యూఢిల్లీ,ఆగస్టు 2(జనంసాక్షి): సున్నితమైన కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి పరిశీలిస్తోందని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ కార్యాలయం తెలిపింది. భారత్‌ పాక్‌ దేశాలు ఈ సమస్య …

ఫైబర్‌ గ్రిడ్‌ పనులపై కేటీఆర్‌ అసంతృప్తి

హైదరాబాద్‌,ఆగస్టు 2(జనంసాక్షి):తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపైన మంత్రి కెటి రామారావు సమావేశం నిర్వహించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలతో మంత్రి సమావేశమయ్యారు.భగీరథ పనులు జరుగుతున్నంత …

ఎన్నికల శంఖారావంను పూరించిన సోనియా

వారణాసి,ఆగస్టు 2(జనంసాక్షి): ఏడాదికి ముందే యూపి ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచార వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అనేక చర్యలు తీసుకున్న పార్టీ …

నాకు విముక్తి కల్పించండి

– గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌ రాజీనామా అహ్మదాబాద్‌,ఆగస్టు 1(జనంసాక్షి):వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అనూహ్యంగా  గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌పటేల్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. …

అక్రమమైనింగ్‌పై ఉక్కుపాదం

– ఇసుకరిచ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌,ఆగస్టు 1(జనంసాక్షి): ఇసుక రీచ్‌ల్లో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని కొత్తపల్లి వద్ద ప్రభుత్వ …

3న రాజ్యసభకు జీఎస్టీ బిల్లు

– భాజాపా ఎంపీలకు విప్‌ జారీ న్యూఢిల్లీ,ఆగస్టు 1(జనంసాక్షి):ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ బిల్లును రాజ్యసభ ముందుకు తెచ్చేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. జీఎస్‌టీ బిల్లుకు …

పాలనచేతకాకపోతే తప్పుకో

– బీఎస్పీ చీఫ్‌ మాయావతి లక్నో,ఆగస్టు 1(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తల్లీకూతుళ్లపై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనతో… ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. …

నర్సింగ్‌ యాదవ్‌కు క్లీన్‌చిట్‌

– రియో ఒలింపిక్స్‌కు అర్హత న్యూఢిల్లీ,ఆగస్టు 1(జనంసాక్షి): రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌కు నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ నాడా క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అతడు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చని …