బిజినెస్

అధికారంలోకి సీపీఎన్‌(మావోయిస్టు)

– ప్రధానిగా ప్రచండ ఎన్నిక ఖాట్మండు,ఆగస్టు 3(జనంసాక్షి): నేపాల్‌ కొత్త ప్రధానిగా మావోయిస్ట్‌ నేత ప్రచండ ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. 2008లో …

ఆనందీబెన్‌ రాజీనామా ఆమోదం

– భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం – కొత్తనేతను ఎన్నుకునేందుకు పరిశీలకుల నియామకం న్యూఢిల్లీ,ఆగస్టు 3(జనంసాక్షి): గుజరాత్‌ సిఎం ఆనందిబెన్‌ రాజీనామాను బిజెపి కేంద్ర పార్లమెంటరీ బోర్డు …

ఇస్లామాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌

ఇస్లామాబాద్‌,ఆగస్టు 3(జనంసాక్షి): పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. అక్కడ జరగనున్న సార్క్‌ సమావేశాల్లో పాల్గొనడానికి రాజ్‌నాథ్‌ వెళ్లిన సంగతి …

స్టాక్‌మార్కెట్లపై జీఎస్‌టీ ప్రభావం

ముంబయి: రాజ్యసభలో ఇవాళ జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో ఆరంభం నుంచే స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. …

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : ఆసియన్ మార్కెట్ల నెగిటివ్ ట్రేడింగ్తో భారతట్ స్టాక్ మార్కెలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 135.57 పాయింట్లు నష్టపోతూ 27,846 వద్ద, నిఫ్టీ 33.75 …

ఇంటింటికీ తాగునీరు ఇవ్వడం చారిత్రాత్మకం

– ప్రధాని పర్యటన విజయవంతం చేయండి – మంత్రి హరీశ్‌ రావు మెదక్‌,ఆగస్టు 2(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7న గజ్వెల్‌ పర్యటన …

మహిళను బలిపశువును చేశారు

– రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ,ఆగస్టు 2(జనంసాక్షి): గుజరాత్లో నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హయాం నుంచి జరుగుతూ వస్తున్న అవకతవకలకు, అసమర్థ పాలనకు  ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌/-ను బలి …

ఐక్యరాజసమితి పరిశీలనలో కాశ్మీర్‌

న్యూఢిల్లీ,ఆగస్టు 2(జనంసాక్షి): సున్నితమైన కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి పరిశీలిస్తోందని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ కార్యాలయం తెలిపింది. భారత్‌ పాక్‌ దేశాలు ఈ సమస్య …

ఫైబర్‌ గ్రిడ్‌ పనులపై కేటీఆర్‌ అసంతృప్తి

హైదరాబాద్‌,ఆగస్టు 2(జనంసాక్షి):తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపైన మంత్రి కెటి రామారావు సమావేశం నిర్వహించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలతో మంత్రి సమావేశమయ్యారు.భగీరథ పనులు జరుగుతున్నంత …

ఎన్నికల శంఖారావంను పూరించిన సోనియా

వారణాసి,ఆగస్టు 2(జనంసాక్షి): ఏడాదికి ముందే యూపి ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచార వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అనేక చర్యలు తీసుకున్న పార్టీ …

తాజావార్తలు