బిజినెస్

వారణాసి నుంచి సోనియా శంఖారావం

– ఆగస్టు 2న ప్రారంభం వారణాసి,జులై 31(జనంసాక్షి):వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సమర శంఖారావం పూరిస్తోంది. ఆగస్టు 2న కాంగ్రెస్‌ …

దేశ ప్రతిష్ట పెంచండి

– రియో ఒలింపిక్స్‌లో మన జెండా రెపరెపలాడాలి – ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ,జులై 31(జనంసాక్షి): దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ …

అమెరికాలో కాల్పుల కలకలం

– మహిళ మృతి అస్టిన్‌ ,జులై 31(జనంసాక్షి):అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన అస్టిన్‌ (టెక్సార్‌ రాష్ట్ర రాజధాని)లో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరంలోని …

ద్వేషం పిరికిపందల లక్షణం

– పారికర్‌పై రాహుల్‌ ఫైర్‌ దిల్లీ,జులై 31(జనంసాక్షి): రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌కు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చురకలంటించారు. బాలీవుడ్‌ నటుడు ఆవిూర్‌ఖాన్‌ గతంలో ‘దేశం విడిచి …

వామ్మో విమానంలోంచి దూకేశాడు

లాస్‌ఎంజిల్స్‌,జులై 31(జనంసాక్షి):గాలిలో 25 వేల అడుగుల(7.6 కిలోవిూటర్ల) ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి పారాచూట్‌ లేకుండా అమాంతం కిందికి దూకితే.. దాదాపు మటన్‌ కీమాలా మనిషి శరీరం …

మిషన్‌ భగీరథతోపాటే సైబర్‌ గ్రిడ్‌

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి):ఇంటింటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చే తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌, సాఫ్ట్‌ నెట్‌ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ సవిూక్ష …

ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

– పర్యవేక్షించిన మంత్రి హరీశ్‌ మెదక్‌,జులై 30(జనంసాక్షి):మెదక్‌ జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఆగస్టు 7న …

ముగ్గురు లీకు దొంగల అరెస్టు

హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి): తెలంగాణలో ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో దళారులు, ఉపదళారుల అరెస్టులు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ముగ్గురిని జైలుకు పంపిన సీఐడీ అధికారులు.. ఇవాళ మరో …

పేపర్‌ లీకేజీకి కేసీఆర్‌దే బాధ్యత

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ పేపర్‌ లీకేజికి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బాధ్యత అని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ …

న్యాయవాదులకూ తప్పని నిర్భంధం

– ఒంటిమామిడి వద్ద అడ్వకేట్‌ జేఏసీ నేతల అరెస్టు మెదక్‌,జులై 30(జనంసాక్షి):మొన్న కాంగ్రెస్‌, కోదండరామ్‌, ఇవాళ లాయర్ల జెఎసి….ఎవరు మల్లన్నసాగర్‌కు వెళ్తున్నా అడ్డుకుకోవడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. …