బిజినెస్

అమెరికాలో కాల్పుల కలకలం

– పోలీసులపై దుండగుల ఫైర్‌ లూసియానా,జులై 17(జనంసాక్షి): అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. లూసియానాలోని బేటన్‌ రోజ్‌ సవిూపంలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు …

సైనిక తిరుగుబాటును తిప్పికొట్టిన ప్రజలు

– టర్కీలో తొకముడిచిన సైన్యం – అదుపులోకి వచ్చిన పరిస్థితి – దాడుల్లో వందమంది మృతి అంకారా,జులై 16(జనంసాక్షి):  టర్కీలో శనివారం  సైన్యం తిరుగుబాటును ప్రభుత్వం కఠినంగా …

అరుణాచల్‌ కాంగ్రెస్‌లో అనూహ్యపరిణామాలు

– తుకీ రాజీనామా – సీఎల్పీనేతగా పెమఖండూ – స్వంతగూటికి అసమ్మతి ఎమ్మెల్యేలు ఇటానగర్‌,జులై 16(జనంసాక్షి): అరుణాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ …

కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ

. శ్రీనగర్‌,జులై 16(జనంసాక్షి): కశ్మీర్‌ లోయ అట్టుడికి పోతోంది. ఉగ్రవాది బుర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో వేర్పాటువాదులు చేస్తోన్న ఆందోళనలతో కశ్మీర్‌లో అల్లకల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. …

జనావాసాల మధ్యనుంచి పరిశ్రమల తొలగింపు

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై 16(జనంసాక్షి): స్వచ్ఛ హైదరాబాద్‌, హరిత హైదరాబాద్‌ కోసం చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి దూరం చేసే …

జనం గుప్పిట్లో జీహెచ్‌ఎంసీ

– సేవలన్నీ పారదర్శకం – యాప్‌ విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జులై 15(జనంసాక్షి): నగర పౌరులకు ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది.  జీహెచ్‌ఎంసీ ప్రధాన …

ఇబ్రహీంపూర్‌ దేశానికే తలమానికం

– గవర్నర్‌ ప్రశంసలజల్లు మెదక్‌,జులై 15(జనంసాక్షి): మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పాల్గొని మొక్క నాటారు. …

హార్ధిక్‌పటేల్‌ విడుదల

అహ్మదాబాద్‌,జులై 15(జనంసాక్షి):సుమారు 9 నెలల తర్వాత జైలు జీవితం నుంచి హార్థిక్‌ పటేల్‌కు విముక్తి అభించింది. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌ గుజరాత్‌లో …

గోల్డ్‌మెన్‌ దారుణహత్య

పుణె,జులై 15(జనంసాక్షి):పసిడి చొక్కా, ఒంటి నిండా బంగారంతో అందరి దృష్టిని ఆకర్షించిన పుణెకు చెందిన ‘గోల్డ్‌మెన్‌’ దత్తాత్రేయ పుగే హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని …

నేడు అంతరాష్ట్రమండలి భేటీ

– ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌ – ప్రధాని, పలువురు మంత్రులను కలువనున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌,జులై 15(జనంసాక్షి):  నేడు అంతరాష్ట్రమండలి భేటీని పురస్కరించుకుని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ దిల్లీ …

తాజావార్తలు