బిజినెస్

జనం గుప్పిట్లో జీహెచ్‌ఎంసీ

– సేవలన్నీ పారదర్శకం – యాప్‌ విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జులై 15(జనంసాక్షి): నగర పౌరులకు ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది.  జీహెచ్‌ఎంసీ ప్రధాన …

ఇబ్రహీంపూర్‌ దేశానికే తలమానికం

– గవర్నర్‌ ప్రశంసలజల్లు మెదక్‌,జులై 15(జనంసాక్షి): మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పాల్గొని మొక్క నాటారు. …

హార్ధిక్‌పటేల్‌ విడుదల

అహ్మదాబాద్‌,జులై 15(జనంసాక్షి):సుమారు 9 నెలల తర్వాత జైలు జీవితం నుంచి హార్థిక్‌ పటేల్‌కు విముక్తి అభించింది. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌ గుజరాత్‌లో …

గోల్డ్‌మెన్‌ దారుణహత్య

పుణె,జులై 15(జనంసాక్షి):పసిడి చొక్కా, ఒంటి నిండా బంగారంతో అందరి దృష్టిని ఆకర్షించిన పుణెకు చెందిన ‘గోల్డ్‌మెన్‌’ దత్తాత్రేయ పుగే హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని …

నేడు అంతరాష్ట్రమండలి భేటీ

– ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌ – ప్రధాని, పలువురు మంత్రులను కలువనున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌,జులై 15(జనంసాక్షి):  నేడు అంతరాష్ట్రమండలి భేటీని పురస్కరించుకుని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ దిల్లీ …

ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి

– బాస్టిల్‌డే సంబరాల్లో పెనువిషాదం – ట్రక్కుతో దాడి – 80 మంది మృతి పారిస్‌,జులై 15(జనంసాక్షి):ఉగ్రదాడితో మరోమారు ఫ్రాన్స్‌ వణికింది. కొత్తతరహాలో దాడి జరిగింది.  ట్రక్కుద్వారా …

గోల్డ్‌మెన్‌ దారుణహత్య

పుణె,జులై 15(జనంసాక్షి):పసిడి చొక్కా, ఒంటి నిండా బంగారంతో అందరి దృష్టిని ఆకర్షించిన పుణెకు చెందిన ‘గోల్డ్‌మెన్‌’ దత్తాత్రేయ పుగే హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని …

ప్రభుత్వాలు చట్టబద్ధంగా పనిచేయాలి

– మల్లన్నసాగర్‌ను రీడిజైన్‌ చేయాలి – 15 రోజుల్లో అధ్యయన నివేదిక సమర్పిస్తాం – టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌,జులై 14(జనంసాక్షి): అవసరాలకు అనుగుణంగా రీ …

నబమ్‌టుకి బలం నిరూపించుకో…

– సుప్రీం అలా చెప్పలేదు:టుకి గువహటి,జులై 14(జనంసాక్షి): అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నబమ్‌ టుకి శనివారం బలనిరూపణ చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ కోరినట్లు సమాచారం. …

యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్‌

న్యూఢిల్లీ,జులై 14(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ పేరును  కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాను …