బిజినెస్

ప్రైవేటు ఫీజులూంను నియంత్రిస్తాం

– కడియం హైదరాబాద్‌,జులై 19(జనంసాక్షి):పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సవిూక్ష తర్వాత …

కాశ్మీర్‌ పరిస్థితులకు సర్కారుదే బాధ్యత

– గులాంనబీ అజాద్‌ – అన్నిపక్షాలు సహకరించాలి – అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో తలెత్తిన పరిస్థితులకు సర్కారే బాధ్యత వహించాలని …

పార్లమెంటు అర్ధవంతమైన చర్చలకు వేదికకావాలి

– ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి): స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు కావస్తున్నందున ఈవర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావాన్ని …

కేటీఆర్‌కు లంక సర్కారు ఆహ్వానం

హైదరాబాద్‌,జులై 18(జనంసాక్షి): తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం అందించింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యూమన్‌ …

స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్‌ సేవలు

అమృత్‌సర్‌,జులై 18(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఆలయంలో పనిచేశారు. వాలంటరీ సేవలో భాగంగా స్వర్ణ దేవాలయంలోని కమ్యూనిటీ కిచెన్‌లో …

నేడు ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు

హైదరాబాద్‌,జులై 18(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతన్న ఆర్టీసి కార్మిక సంఘ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు 114 …

ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వద్దు

– ఆల్మట్టి నీరు మహబూబ్‌నగర్‌ ప్రాజక్టులకు అందిస్తాం – మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,జులై 17(జనంసాక్షి):పాలమూరు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై టీఆర్‌ఎస్‌ సర్కారు దృష్టిసారించింది. …

బిల్లుల ఆమోదానికి సహకరించండి

– అఖిలపక్షంలో ప్రధాని మోదీ ఢిల్లీ ,జులై 17(జనంసాక్షి): పెండింగ్‌ లో ఉన్న బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం ప్రతిపక్షాలను కోరింది. ప్రధాని మోడీ అధ్యక్షతనలో అఖిలపక్ష …

కాశ్మీర్‌లో ఆగని హింస

– 40కి చేరిన మృతుల సంఖ్య న్యూఢిల్లీ,జులై 17(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదుల ఆందోళన శృతిమించుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ …

నిజాం సేవలు గుర్తించే తెలంగాణకు భద్రాచలం

హైదరాబాద్‌,జులై 17(జనంసాక్షి): ”1959కి ముందు భద్రాచలం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచాలా ? లేక ఆంధ్రాలో కలపాలా ? …

తాజావార్తలు