బిజినెస్

పాక్‌ ఎత్తుగడపై మండిపడ్డ భారత్‌

న్యూయార్క్‌,జులై 14(జనంసాక్షి):హిజ్బుల్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌ కౌంటర్‌ను పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తి లబ్దిపొందాలన్న ఎత్తుగడలను భారత్‌ తిప్పి కొట్టింది.  పాక్‌ తీరుపై భారత ప్రభుత్వం …

‘నీట్‌’ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వలేం

– సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ,జులై 14(జనంసాక్షి):నీట్‌పై ఆర్డినెన్స్‌ జారీ చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. …

పాలనలో కేసీఆర్‌ నెం.1

– మోదీ సర్వే వెల్లడి హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి):కేసీఆర్‌ దూసుకెళ్తుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిస్తున్నారు. భారత దేశ ఉత్తమ ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం …

నగరం నిద్రపోతున్న వేళ

– కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన – అసౌకర్యాలపై ఆగ్రహం హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి): తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు హైదరాబాద్‌ నగరంలో అర్దరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు …

నేతలకు టీచర్లు సేవకులా?

– డెప్యూటేషన్‌లు చెల్లవు – పీఏ, పీఎస్‌లను వెంటనే వెనక్కి పంపండి – సుప్రీం గుస్సా న్యూఢిల్లీ,జులై 13(జనంసాక్షి): పాఠాలుచెప్పాల్సిన టీచర్లు ప్రైవేట్‌ సెక్రటరీలుగా వెళ్లడంపై సుప్రీం …

కాశ్మీర్‌కు వైద్య బృందం పంపండి

– భాష్పవాయుగోళాలతో అట్టుడుకుతోంది – ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌,జులై 13(జనంసాక్షి):కశ్మీర్‌ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు డాక్టర్ల బృందాన్ని పంపాలని జమ్మూకశ్మీర్‌ …

తెలంగాణ మెడిసిన్‌ ఫలితాల విడుదల

హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి):  తెలంగాణ మెడికల్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నెల 9ననిర్వహించిన ఎంసెట్‌ 2 ఫలితాలను బుధవారం విడుదల చేశారు.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో …

కెన్యాలో ఏడు ఒప్పందాలపై సంతకాలు

భారత్‌కు కెన్యా నమ్మకమైన భాగస్వామినైరోబి,జులై11(జనంసాక్షి): కెన్యాకు భారత్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడుతోన్న దేశాల్లో ఇండియా …

సమాచార కార్యలయంలో వెంకయ్య ఆకస్మిక తనిఖీ

న్యూఢిల్లీ, జులై11(జనంసాక్షి): ఇటీవల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న  వెంకయ్యనాయుడు దిల్లీలోని ఆ శాఖ కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు ఆకస్మిక తనిఖీ …

కాశ్మీర్‌ ఘటనలు బాధాకరం

: సోనియా ఆవేదన న్యూఢిల్లీ,జులై11(జనంసాక్షి): కశ్మీర్‌ లో జరిగిన హింస్మాతక ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం …