వరంగల్

దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్టు కు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తాం

  జనం సాక్షి:- ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ …

గండిపేట జలాశయానికి వరద ఉధృతి

వికారబాద్‌ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం రంగారెడ్డి,జూలై26(జనంసాక్షి): గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్‌, శంకర్‌పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి …

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం…….

టేకుమట్ల.జూలై (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర …

పోలీస్ స్టేషన్లో నూతన రాష్ట్రపతి చిత్రపటం ఏర్పాటు

కొడకండ్ల,జులై  (జనం సాక్షి) భారత ప్రథమ పౌరురాలిగా దేశ 15వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు పూజ్యులు గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపది. ముర్ముగారికి శుభాభివందనాలు తెలుపుతూ …

: సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- డాక్టర్ మధు

గంగారం మండలం జులై  (జనం సాక్షి) గత 20 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గ్రామాలలో వీధులపై  బురద నీరు పేరుకుపోయి వాటిపై దోమలు …

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి……

టేకుమట్ల.జులై (జనంసాక్షి) గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ లందరికీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర …

బీసీలు అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉన్నారు

-వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ – బిసి చౌక్ పుస్తకావిష్కరణ వరంగల్ ఈస్ట్, జూలై   (జనం సాక్షి)  జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు అభివృద్ధిలో ఇంకా వెనుకబడి …

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ సుధారాణి

వరంగల్ ఈస్ట్, జులై 24 (జనం సాక్షి)     రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు  కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం బల్దియా పరిధి మేయర్ ప్రాతినిధ్యం …

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్పూర్, జూలై 24 ,( జనం సాక్షి) : ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ త్వరగా కోలుకోవాలని చిల్పూర్ మండల కేంద్రంలోని …

వాలంటరీ ఆర్గనైజేషన్ అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

:డిఎస్పి మెట్ల వెంకటరమణ జూలై 24 జనం సాక్షి మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ మెయింటెనెన్స్ తో అందిస్తున్న అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ …