అంతర్జాతీయం
పపువాలో భారీ భూకంపం..
న్యూగినియా : పపువాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. భూకంపం కేంద్రానికి 300 కి.మీ.దూరంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
నేపాల్ లో మళ్లీ భూ ప్రకంపనలు..
కాట్మండు : నేపాల్ లో మళ్లీ భూ ప్రకంనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.
తాజావార్తలు
- పోచంపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండానే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
- ఆర్మూర్ లో తీన్మార్ మల్లన్న ప్రచారం
- ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
- న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..
- బీజాపూర్లో ఎన్కౌంటర్..
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది
- దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
- “ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”
- 5వ వార్డులో బాత్క శంకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- మరిన్ని వార్తలు




