అంతర్జాతీయం

ఇరు వర్గాల మధ్య కాల్పులు : ఇద్దరి మృతి

కోల్‌కత : పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతలోని పార్క్‌ స్ట్రీట్‌ వద్ద ఆస్తి వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి …

కాంకేర్‌లో బాంబు పేలుడు: జవానుకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జవానుకు గాయాలయ్యాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. …

సౌదీలో నతాఖా .. తడాఖా -వందల సంఖ్యలో తెలుగువారి అరెస్టులు

దుబాయ్‌ : సౌదీ అరేబియా ప్రభుత్వం నతాఖా చట్టం కింద అక్రమంగా నివసిస్తున్న విదేశియులపై కొరడా ఝుళిపిస్తోంది. సౌదీకి వివిధ దేశాల నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న …

బొలివియాలో కూలిన విమానం : 8 మంది మృతి

బొలివియా : బొలివియాలో విమానం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం

ఇండోనేషియా : ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3 గా నమోదైంది.

రష్యా చేరుకున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

మాస్కో : భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రెండు దేశాల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్నారు. ఆదివారం ప్రత్యేక విమానంలో మాస్కో విచ్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక …

గుండెపోటుతో మృతిచెందిన పాకిస్థాని నేపథ్యగాయని బుబైదా

లాహోర్‌ : ప్రముఖ పాకిస్ధాన్‌ నేపథ్యగాయని జుబైదా ఖానమ్‌ (78) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆమె శనివారం కన్నుమూశారు. ఆమె 1935లో అమృత్‌సర్‌లో జన్మించారు. దేశ విభజన …

171కి చేరిన ఫిలిప్సైన్‌ భూకంపం మృతుల సంఖ్య

మనీలా : ఫిలిప్సైన్‌లో మంగళవారం సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 171కి చేరింది. ఇంకా 20 మంది ఆచూకి తెలియాల్సీ ఉంది. మనీలాకి 640 కి.మీ దూరంలో …

నైజీరియాలో తెలుగోడి దారుణ హత్య

నైజీరియా : నైజీరియా దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంజీనీర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళిని గుర్తుతెలియని దుండగులు కొట్టిచంపారు. మృతుడు వరంగల్‌ జిల్లా లింగాపురం …

చైనాను తాకనున్న తుఫాన్‌ : రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

బీజింగ్‌ : చైనా ఈరోజు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఫిటో తుపాన్‌ దేశ తూర్పు తీరాన్ని తాకనున్న నేపథ్యంలో వేలాదిమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ …