అంతర్జాతీయం

బస్సు లోయలో పడి 33 మంది మృతి

కౌలాలంపూర్‌ : ప్రమాదవశాత్తూ బస్సు లోయలో పడి 33 మంది మృతి చెందిన సంఘటన మలేసియాలో జరిగింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే మలేసియన్‌ హైలాండ్‌ రిసార్ట్‌ (మలేసియాలో …

నౌక ప్రమాదంలో 71కి చేరిన మృతుల సంఖ్య

మనీలా : ఈనెల 16న ఫిలిఫైన్స్‌లో ప్రయాణికుల వాణిజ్య నౌకను ఢీకొన్న ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు చనిపోయినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. సిబ్బంది ఇంకా గాలింపు …

కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంగించిన పాక్‌

శ్రీనగర్‌ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్ము కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ …

ఇండోనేషియాలో భూకంపం

జకర్తా: ఇండోనేషియాలోని మలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది.

మరోసారి ఉల్లంఘన యూరి సెక్టార్‌లో కాల్పులు

శ్రీనగర్‌: నిన్న పూంఛ్‌ సెక్టార్‌లో కాల్పుల ఘటన తాలూకు పరిణామాలు ఒక పక్క దేశ రాజకీయా రంగాన్ని కుదిపేస్తుంటే పాకిస్థాన్‌ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. ఇవాళ యూరి …

పాకిస్థాన్‌ వరదల్లో 53 మంది మృతి

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌ను భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలో కురుసున్న వర్షాల కారణంగా దాదాపు 53 మంది మృతిచెందారని ఆదేశ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వరద నీరు …

పాకిస్థాన్‌లో భారీ వర్షం :53 మంది మృతి

పాకిస్థాన్‌: గత మూడు రోజులుగా పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు దాదాపు 53 మంది మరణించారు. పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయని విపత్తు నిర్వహణ విభాగాధికారి సోమవారం …

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. మొదటి ఓవర్లో పుజారా పరుగులేమీ చేయకుండా జార్విస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ధావన్‌, …

164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌

బులవాయో: భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీంఇండియా బౌలర్ల ధాటికి జింబాబ్వే చేతులెత్తేసింది. 39.5 ఓవర్లలో 163 పరుగులకు అలౌట్‌ అయింది. జింబాబ్వే జట్టులో విలియమ్స్‌ 51, …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బులవాయో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-జింబాబ్వే మధ్య చివరి వన్డే మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ 4-0 …