సహాయక చర్యకు డెహ్రాడూన్ చేరుకున్న ఆర్మీ చీఫ్
డెహ్రాడూన్: ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్సింగ్ ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. ఉత్తరాఖండ్లోని వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సైన్యం సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు.
డెహ్రాడూన్: ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్సింగ్ ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. ఉత్తరాఖండ్లోని వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సైన్యం సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు.
కింగ్స్టన్: నేటి నుంచి వెస్టిండీస్లో భారత్, శ్రీలంక, వెస్టిండిస్ జట్టు విండీన్తో శ్రీలంక తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాఉంది.
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్లోని పితోరగర్లో కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో పిల్లలు చిక్కుకున్నారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను బంధువులు కోరుతున్నారు.