అంతర్జాతీయం

గోదావరికి పోటెత్తిన వరద

రాజమండ్రి: గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ధవళేశ్వరం నుంచి 1.2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద …

హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌: 20 మంది ప్రాణాలను హరించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌ఎకె బ్రౌనె అన్నారు. ప్రమాదానికి గురైన ఎంఐ-17 వి5 తాలూకు …

రైలు ప్రయాణంలో ప్రధాని, సోనియా

శ్రీనగర్‌: జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలును ప్రారంభించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రైలులో ప్రయాణించారు. 18 కి.మీ. …

ఉత్తరాఖండ్‌ మృతులు 560: విపత్తు నిర్వహణశాఖ

ఉత్తరాఖండ్‌: వరద నష్టం వివరాలను డెహ్రాడూన్‌ విపత్తు నిర్వహణశాఖ ఇవాళ ప్రకటించింది. వరదల్లో చిక్కుకుని 560 మంది మృతిచెందగా, 344 మంది గల్లంతయ్యారు. 436 మంది గాయపడ్డారు. …

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు తీవ్ర అంతరాయమేర్పడింది.

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకెళ్లిన

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. జులై 2 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ఎన్నికలకు భద్రతా దళాల కేటాయింపు …

కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్మక్రియలు

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా వరదల్లో చనిపోయినవారి అంత్మక్రియలకు అలస్యమవుతందని అధికారులు తెలిపారు. అంత్యక్రియలకు ముందు …

కొనసాగుతున్న యాత్రికుల తరలింపు

డెహ్రాడూన్‌ : బదరీనాథ్‌ నుంచి జోషీమఠ్‌ వరకు యాత్రికుల తరలింపు కొనసాగుతోంది. కొద్దిసేపటి నుంచి వాతావరణం అనుకూలించడంతో సైన్యం సహాయక చర్యలను ప్రారంభించింది. బదరీనాథ్‌ నుంచి ప్రైవేటు, …

స్కూల్‌ వ్యాను బోల్తా: విద్యార్థి మృతి

చెన్నై : చెన్నైలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పల్లవరం-తొరైపక్కం రేడియల్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ వెళ్తున్న పాఠశాల బస్సు అదుపు తప్పి …

డెహ్రాడూన్‌ చేరుకున్న వైమానిక దళాల ప్రధానాధికారి

డెహ్రాడూన్‌ : బాధితులను తరలించడంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వైమానిక దళాల ప్రధానాధికారి బ్రౌనె తెలిపారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన వరద …