అంతర్జాతీయం

12మంది వైమానిక సిబ్బంది మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌ : వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ కూలిన ఘటనలో 12మంది వైమానిక సిబ్బంది మృతదేహాలను ఈరోజు వెలికతీశారు. సహాయ చర్యల కోసం కేదార్‌నాథ్‌ వెళ్లి వస్తున్న వాయుసేన …

లభ్యం కాని 430 మంది తెలుగువారి ఆచూకీ

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన వారిలో 430 మంది తెలుగువారి ఆచూకి లభ్యం కాలేదని సహాయ పునరావాస కమిషనర్‌ రాధ తెలిపారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం …

ప్రతికూలతల నడుమ కొనసాగుతున్న సహాయ చర్యలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణంలో సైన్యం చేపట్టిన సహాయ చర్యలు ముందుకు సాగడం లేదు. సహాయం కోసం ఇంకా 8వేల మంది యాత్రికులు ఎదురు చూస్తున్నట్లు …

కేదార్‌నాథ్‌లో 60మంది ఉన్నారు అజయ్‌ చద్దా

డెహ్రాడూన్‌ : వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయ కార్యక్రమాలకు అటంకం కలుగుతోందని ఐటీబీపీ డీజీ అజయ్‌చద్దా వెల్లడించారు. కేదార్‌నాథ్‌లో ఇంకా 60మంది యాత్రికులు ఉన్నట్లు వెల్లడించారు.

ఉగ్రవాదాన్ని సంఘటితంగా ఎదుర్కొంటాం: ప్రధాని

శ్రీనగర్‌ : ఉగ్రవాద చర్యలను భారత్‌ సంఘటితంగా ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జమ్మూకాశ్మీర్‌ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లో …

ఏపీ భవన్‌ అధికారుల తీరుపై తెదేపా ఆగ్రహం

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించారు. దీంతో అధికారుల తీరుపై తెదేపా నేతలు తీవ్ర అగ్రహం …

భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్‌, జాలిగ్రంట్‌, కుమోన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు పంత్‌నగర్‌లో 15 సెంటీ మీటర్లు, …

జమ్మూకాశ్మీర్‌ చేరుకున్న ప్రధాని

శ్రీనగర్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జమ్మూకాశ్మీర్‌ చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేసిన పలు అభవృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అసియాలోనే రెండో అతి పొడవైన రైలు సొరంగ …

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

20వేల మంది యాత్రికులను కాపాడిన సైన్యం

ఉత్తరాఖండ్‌ : చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటి వరకు 20 వేల మంది యాత్రికులను …