అంతర్జాతీయం

అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను తగలబెట్టిన తాలిబన్లు

కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఐస్‌క్రీమ్‌లు తింటూ, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ఆటలాడుతూ, జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎంతో …

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1 గా నమోదు వనువాటు,ఆగస్ట్‌18(జనంసాక్షి): దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం అయిన వనువాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూప్రకంపనల …

హైతీలో ప్రకృతి ప్రకోపానికి 1,941 మంది బలి

దాదాపు పదివేలమందికి గాయాలు హైతీ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రకృతి ప్రకోపం హైతీని కుదిపేసింది. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. మరెంతోమంది చిన్నారులను అనాథలను చేసి రోడ్డున పడేసింది. గత శనివారం 7.2 …

అతి పెద్ద లోహ నిక్షేపాలు తాలిబన్ల హస్తగతం

కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో ఉన్న ప్రజలు భయంతో పారిపోతున్నారు. కాబుల్‌ ఎయిర్‌ పోర్ట్లో భారీ సంఖ్యలో జనాలు ఉన్న వీడియోలు ప్రస్తుతం …

సుడోకో సృష్టికర్త మృతి

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రముఖ పజిల్‌ గేమ్‌ సుడోకోను సృష్టించిన మాకి కాజి(69) బైల్‌ డక్ట్‌ క్యాన్సర్‌తో మృతి చెందారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన …

జపాన్‌ గ్రాండ్‌ ప్రీ వెంట్‌ రద్దు

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఫార్ములావన్‌కు చెందిన జపాన్‌ గ్రాండ్‌ ప్రీ ఈవెంట్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. ఆ ఈవెంట్‌ను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాల్సి …

కోహ్లి సేనపై ప్రశంశల జల్లు

లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అసాధారణ విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవలి ఒలింపిక్‌ పతక విజేతలపై దేశవాసులు సంబరాలు చేసుకున్నట్టుగానే… చిన్నా, …

40 బంతుల్లో తుఫాన్‌ ఇన్నింగ్స్‌

బర్మింగ్‌హామ్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ జట్టుకు తిరుగులేదని చెప్పాలి. వన్డేల్లో ఎన్నో అద్భుత రికార్డులు ఈ జట్టు సొంతం. జాసన్‌ రాయ్‌, బట్లర్‌, మోర్గాన్‌ వంటి …

డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రేజీ స్టెప్పులతో సెలబ్రేట్‌ చేసుకున్న మహ్మద్‌ సిరాజ్‌

లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): లార్డ్స్‌ టెస్టులో దక్కిన ఘన విజయాన్ని భారత జట్టు ఓ రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు తీసి, భారత …

రూట్‌ ఒక్కడు ఆడితే సరిపోదు

ఇంగ్లండ్‌ ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే ఇంగ్లండ్‌ జట్టు మాజీ ఆటగాడు నాసిర్‌ హుస్సేన్‌ లార్డ్స్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని …