జాతీయం

ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఎదుట కేజ్రీవాల్‌ ధర్నా

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ధర్నాకు దిగారు. దక్షిణ ఢిల్లీలో నివాసాల కూల్చివేతలకు వ్యతిరేకంగా వంద …

‘కుడంకుళం’ పై తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం

న్యూ ఢిల్లీ,డిసెంబర్‌ 6 (జనంసాక్షి): తమిళనాడులోనూతనంగా నిర్మించిన కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంపై తీర్పును సుఫ్రీంకోర్టు రిజర్వ్‌లో వుంచింది. అణువిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టేవరకు స్టే …

కేజ్రీవాల్‌ పార్టీకి నేను ఓటెయ్యను అన్నా హజారే

న్యూఢిల్లీ,డిసెంబర్‌6 (జనంసాక్షి) : అరవింద్‌ కేజీవ్రాల్‌ కు మరోమారు అన్నా హజారే ఝలక్‌ ఇచ్చారు. గతంలో ఓ మారు ఆయన పార్టీ ఏర్పాటుపై బహిరంగంగా వ్యతిరేకించిన అన్నా …

బాబ్రీ విధ్వంసంపై స్తంభించిన లోక్‌సభ

నింధితులను శిక్షించాలని బీఎస్పీ, ఎంఐఎంల డిమాండ్‌ సభలో గందరగోళం .. పలుమార్లు వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. బాబ్రీ విధ్వంసం …

ఎఫ్‌డీఐలతో ఉపాధి కోల్పోతాం : అరుణ్‌జెట్లీ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను దేశంలోకి అనుమతిస్తే మన లక్షల ఉద్యోగాలు కోల్పోతాం దీంతో లక్షల మంది నిరుద్యోగులుగా రోడ్లపై పడతారు’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్‌జెట్లీ అన్నారు. …

ఆమ్‌ ఆద్మీ పార్టీకి నేను ఓటు వేయను : అన్నా

న్యూఢిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి తాను ఓటు వేయనని అన్నా హజారే అన్నారు. ఇప్పటవరకూ వేయాలనే అనుకున్నానని, కానీ ఆ పార్టీ కూడా …

ఎఫ్‌డీఐలపై యూపీఏకు బీఎస్పీ మద్దతు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఎఫ్‌డీఐలపై యూపీఏ ప్రభుత్వానికి బీఎస్పీ బాసటగా నిలువనుంది. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొంటామని, ప్రభుత్వానికి మద్దతునిస్తామని ఆపార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. నిన్న …

ఎఫ్‌డీఐలు దేశ ప్రజలకు భారం :ఏచూరి సీతారాం

న్యూఢిల్లీ: రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల వల్ల దేశప్రజలకు నష్టమని సీపీఎం ఎంపీ ఏచూరి సీతారాం అన్నారు. చిల్లర వర్తకంలో విదేశి పెట్టుబడుల ఆహ్వానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో …

చిన్నారులను వేధిస్తే జైలే : నార్వే చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌

నార్వే : చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేసిన తొలిదేశం నార్వే. అంతేకాదు పిల్లల కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మెన్‌ను నియమించిన మొట్టమొదటి …

కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం : సుశీల్‌కుమార్‌ షిండే

న్యూఢిల్లీ: ఈనెల 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. ఈసమావేశంలో రాష్ట్రంలోని పార్టీల అభిప్రాయాన్ని …