జాతీయం

గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయండి :సుప్రీంకోర్టు

ఢిల్లీ: గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్‌,బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భోపాల్‌, కోల్‌కతా, పుణెల్లో 8 వారాల్లోగా వీటిని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల …

ఢిల్లీలోని ఉద్యోగ భవన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఉద్యోగ భవన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభంవించింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్థమాయ్యాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది …

రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై చర్చ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై లోకసభలో చర్చ జరగడం, అనంతరం నిన్న జరిగిన ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం …

ఎఫ్‌డీఐల విషయంలో ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వం

ఢిల్లీ : రాజ్యసభలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ప్రభుత్వానికి మద్ధతునిచ్చేలా ఓటు వేయబోమని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. నిన్న లోక్‌సభలో ఇదే అంశంపై జరిగిన …

భాజపాలో చేరి కాంగ్రెస్‌ సీనియర్‌నేత

గుజరాత్‌ : గుజరాత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నరహరి అమిన్‌ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ  సీనియర్‌ నేతగా, గుజరాత్‌ క్రికెట్‌ …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: గురువారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లకు పైగా నష్టంలో, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతొంది.

సోనియాతో తెలంగాణ ఎంపీల భేటీ

ఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాధీని గురువారం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని …

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రెండు రోజులపాటు వాడివేడి చర్చల మధ్య ఈ రోజు సభలో ఎస్సీ, ఎస్టీ …

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 316 ఆలౌట్‌

కోల్‌కత:ఈడెన్‌గార్డెన్స్‌ వేదకగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోభారత్‌ 316 పరుగులకు ఆలౌటౌంది. 7 వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు …

గెలిచిన ‘చిల్లర’ బిల్లు

న్యూఢిల్లీ,డిసెంబర్‌5 (జనంసాక్షి) : సుదీర్ఘ చర్చ, విమర్శలు ప్రతివి మర్శలు మధ్య రెండు రోజులుగా సాగిన  చర్చ అనంతరం  ఎఫ్‌డీఐల పై ప్రభుత్వానికి విజయం దక్కింది. ఎస్పీ, …