జాతీయం

తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉంది: షిండే

న్యూఢిల్లీ: దేశానికి తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. ముంబయి. దాడుల కేసులో కీలక నిందితులు పొరుగు దేశంలో ఉన్నారని అందరికీ తెలుసునని …

అత్యాచారం ఘటనలో నిందితుడి వూహాచిత్రం విడుదల

ముంబయి: విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అనుమానితుడి వూహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. బాంద్రాలో ఉంటున్న ఓ స్పానిష్‌ మహిళ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు …

మద్దతుదారులతో నేడు యడ్యూరప్ప భేటీ

బెంగళూరు: భాజపాను వీడి కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేడు తన మద్దతుదారులతో భేటీ అవుతున్నారు. బెంగళూరులోని డాలర్‌ కాలనీ నివాసంలో …

ఉక్కు మహిళ దీక్షకు 12 ఏళ్లు

మణిపూర్‌ నవంబర్‌ 5 (జనంసాక్షి) మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ చేపట్టిన నిరధిక దాక్షకు సోమవారానికి …

సోనియాతో కేంద్రమంత్రి బలరాంనాయక్‌, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతల భేటీ

న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బలరాంనాయక్‌, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతలు బేటీ అయ్యారు. సీఎం …

తెలంగాణ కోసమే కేసీఆర్‌తో చర్చలు

తెలంగాణ రాష్ట్రం కోసమే తమ పార్టీ ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారని  కాంగ్రెస్‌ సీనియర్‌నేత కె. కేశవరావు అన్నారు. …

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో టీ నేతల భేటీ

తెలంగాణ రాష్ట్రం ప్రకటించండి కిరణ్‌పాలన భేష్‌ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని మార్చొద్దని విన్నపం న్యూడిల్లీ : ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి ని మార్చవద్దని తెలంగాణ ప్రాంత …

ఈడీ ఎదుట హాజరయిన విజయసాయి

న్యూఢిల్లీ : నవంబర్‌ 5, (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్‌ వైఎస్‌ చైర్మన్‌ విజయసాయిరెడ్డి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ …

ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి హాజరు

ఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు.

రేపు ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ భవనాన్ని రాష్ట్రపతి …

తాజావార్తలు