జాతీయం
జైపాల్రెడ్డితో తెలంగాణ మంత్రుల భేటీ
ఢిల్లీ: కేంద్రం మంత్రి జైపాల్రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు జైపాల్ను కోరినట్లు సమాచారం.
ఆజాద్తో తెలంగాణ మంత్రుల భేటీ
ఢిల్లీ: కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఆజాత్తో మంత్రులు జానారెడ్డి శ్రీధర్బాబు, సారయ్యలు సమావేశమై చర్చిస్తున్నారు.
తాజావార్తలు
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- హైడ్రాకు ఫుల్పవర్స్
- సింగరేణి కార్మికులకు తీపికబురు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరిన్ని వార్తలు