జాతీయం

సోనియా, ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధం : కేజ్రీవాల్‌

న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు అవినీతి ఆరోపణల నుంచి బైటపడి పరిశుద్దులుగా …

డెంగీతో బాలివుడ్‌ దర్శక దిగ్గజం

యశ్‌చోప్రా కన్నుమూత ముంబాయి: బాలీవుడ్‌ సుప్రస్ధ్ది దర్శకుడు యశ్‌చోప్రా(80) ముంబైలోని లీలావతి ఆసుపత్రి లో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన డెంగీ వ్యాధికి గురై ఈ ఆసుపత్రిలో …

అధిష్టానానికి చెప్పాల్సిందంతా చెప్పాం

జాప్యం చేస్తే రాజీనామాలే అస్త్రం : జానా న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి జానారెడ్డి …

బాలీవుడ్‌ దర్శకుడు యశ్‌చోప్రా కన్నుమూత

ముంబాయి: బాలివుడ్‌ దర్శకుడు యశ్‌చోప్రా(80) ఇక లేరు. డెంగ్యూతో బాధపడుతూ ముంబాయిలోని లీలీవతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన తుది శ్వాసా విడిచారు.

ఉగ్రవాదులకు పాక్‌ సహయం:కేంద్రహోంమంత్రి షిండే

న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశించే ఉగ్రవాదలకు పాక్‌ సాయం చేస్తోందని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. దేశ సరిహద్దుల్లోంచి దొంగచాటుగా ప్రవేశించే ఉగ్రవాద ముఠాలకు పాక్‌ అన్ని రకాల …

‘తెలంగాణ ప్రకటనను సత్వరం చేయాలని కోరాం’: టీ మంత్రులు

ఢిల్లీ: తెలంగాణ ప్రకటనను సత్వరం చేయాలని పార్టీ ముఖ్యులను కోరినట్లు తెలంగాణ మంత్రులు వెల్లడించారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ …

ప్రధాని, సోనియా బహిరంగ చర్చకు రావాలి: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షరాలు సోనియాగాంధీ తనతో బహిరంగ చర్చకు రావాలని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ సవాలు విసిరారు. అయితే ఈ సవాలు …

ఒడిశాలో నలుగురిని అపహరించిన మావోయిస్టులు

భువనేశ్వర్‌: ఒడిశాలో మివోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రెండు జిల్లాల నుంచి నలుగురు వ్యక్తులను అపహరించుకుపోయారు. ఒనకడిల్లిలో మహిళ సహ ఇద్దరిని, మల్కాన్‌గిరి జిల్లాలో మరో ఇద్దరిని ఎత్తుకెళ్లారు. …

షిండేతో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ మంత్రుల భేటీ ముగిసింది, సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై షిండేతో మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తక్షణమే నిర్ణయం …

కేంద్ర హోంమంత్రితో తెలంగాణ మంత్రులు భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు, సమావేశంలో తెలంగాణ సమస్యపై చర్చించినట్లు సమాచారం, తెలంగాణపై తర్వగా నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరినట్లు …