జాతీయం

వరద నీటిలో చిక్కిన వోల్వో బస్సు

విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని నర్సీపట్నం వద్ద అర్టీసీ వోల్వోబస్సు ఒకటి వరదనీటిలో చిక్కుకుపోయి పక్కకు ఒరిగింది. నావికదళ సిబ్బంది పడవల సాయంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు …

రైతుల్లో విశ్వసం పెంచేందుకు ,చర్యలు

ఢీల్లీ : అన్నివర్గాల వారికి న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ప్రదాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. డీల్లీలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్‌ ప్రజా సదస్సులో అయన మాట్లాడుతూ …

కాంగ్రెస్‌ ప్రజా సదస్సు అరంభం

ఢీల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాసదస్సు ప్రారంభమైంది. పార్టీ యువ నేత , జనరల్‌ సెక్రటరీ రాహుల్‌గాందీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

బీహర్‌లో నితీశ్‌ ర్యాలీ నేడు

పాట్నా : దేశమంతా ర్యాలీలు, పాధయాత్రలు వూపందుకుంటున్నాయి. ఈ రోజు ఢీల్లిలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దయెత్తున ర్యాలీ, బహిరంగసభలు జరుపుతోండగా బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పాట్నాలో ర్యాలీ …

ప్రణబ్‌ ముఖర్జీతో ఖలీదా జియా భేటీ

ఢిల్లీ: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి భేగం ఖలీదా జియా  శనివారం నాడిక్కడ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు. ఇరుగుపొరుగైన బంగ్లాదేశ్‌తో చక్కటి సంబంధాలకు భారత్‌ …

ఏలూరుకు వరదముప్పు

ఏలూరు : ప.గో. జిల్లాలో తమ్మిలేరుకు వరద నీరు పోటెత్తటంతో ఏలూరుకు ముప్పుపోంచి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టరు వాణీమోహన్‌ …

పెట్రోలియం శాఖ సహయమంత్రిగా …

న్యూఢీల్లీ : కేంద్ర పెట్రోలియం శాఖ సహయమంత్రిగా పనబాక లక్ష్మీ బాద్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అమె జౌళిశాఖ సహయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అమె జౌళిశాఖ సహయమంత్రిగా …

ఏలూరుకు ముంపు ప్రమాదం

దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పోంగి ప్రవహిస్తున్నాయి. తమ్మిలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏలూరు నగరానికి ముంపు ప్రమాదం తలెత్తింది. …

ముంచెత్తిన వరద

తోండంగి : నాలుగురోజలుగా కుండపోత వర్షాంతో తూర్పుగొదావరి జిల్లాలో వాగులు వంకలు పోటెత్తాయి. పంపా రిజర్వాయర్‌ పూర్తి స్థాయి.మట్టానికి రావడంతో వరద గేట్లను పూర్తిగా ఎత్తేశారు. దిగువనున్న …

గిడ్డంగుల సంస్థ గోదాముల్లోకి వరద

గుంటూరు: భారీ వర్షాల కారణంగా తాడేపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రూ. 25 లక్షల విలువైన ఎరువులు, …

తాజావార్తలు