జాతీయం

యూఎస్‌ ఆర్థికవేత్తలకు

నోబెల్‌ పురస్కారం స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబుల్‌ పురస్కారం ఈసారి అమెరికా ఆర్థికవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు అల్విన్‌ రోథ్‌, లాయ్డ్‌ షాప్లేలను ఈ అవార్డుకు ఎంపిక …

ఎఫ్‌డీఐలను ఆపలేము

ఫెమా చట్టాన్ని సవరించండి : సుప్రీం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న యూపీఏ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఎఫ్‌డీఐల అమలుకు …

ఖుర్షీద్‌ ఆరోపణలు తిప్పికొట్టిన కేజ్రీవాల్‌

బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ …

బొగ్గు స్కాంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం

మరో రెండు కేసులు నమోదు ఆరు నగరాల్లో సోదాలు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. …

వైవిద్య పరిరక్షణకు రాష్ట్ర తోడ్పాటు అందిస్తుంది : సీఎం

హైదరాబాద్‌ , అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నిర్ధేశించుకున్న జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించేందుకు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు సైతం …

మంత్రులకు న్యాయసహాయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌

ఢిల్లీ : మంత్రులకు న్యాయసహాయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది. 26 వివాదాస్పద జీవోల వ్యవహారంలో మంత్రులను బాధ్యులను చేయాలంటూ గతంలో న్యాయవాది సుధాకరరెడ్డి వేసిన …

మంత్రులకు న్యాయసహాయంపై రిట్‌ స్వీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వివాస్పద 26 జీవోల జారీ విషయంలో మంత్రులకు న్యాయసహాయం చేయలన్న ప్రభుత్వనిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది, ఈ …

మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చూపిన ఆధారాలన్నీ నకిలీవి: కేజ్రీవాల్‌

ఢిల్లీ: కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చూపిన ఆధారాలన్ని నకిలీవని సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. కేంద్రమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై చేసిన ఆరోపణలకు మరిన్ని రుజువులను …

కేజ్రీవాల్‌ ఆరోపణలు అవాస్తవం ఆధారాలతో తిప్పికొడుతాం : ఖుర్షీద్‌

ఢిల్లీ: ‘ఐఏసీ’ కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణల వెల్లువ మధ్య కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ ఖుర్శిద్‌ ఆదివారం రాజధానికి చురుకున్నారు. తాము నిర్వ హిస్తున్న ఒక స్వచ్చంద …

పీఎఫ్‌ వడ్డీరేటు నిర్ణయించండి

  న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13)ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌)పై చెల్లించే వడ్డీరేటును ఇంకా నిర్ణయించకపోవటంపై ఏఐటీయూసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌) …