జాతీయం

రిలయన్స్‌ గుప్పిట్లో కేంద్ర సర్కార్‌

వత్తిళ్లకు లొంగని జైపాల్‌ శాఖమార్చిండ్రు కేజ్రీవాల్‌ ధ్వజం న్యూఢిల్లీ,అక్టోబర్‌ 31(జనంసాక్షి): సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో బాంబు పేల్చారు. అవినీతిపై సమరం సాగి స్తున్న ఆయన …

‘నీలం’ కలకలం

చెన్నై, ఆంధ్రాకు వాయు’గండం’ ఈదురు గాలులు.. భారీ వర్షాలు చెన్నై విమానాశ్రయం , హైకోర్టు మూసివేత హైదరాబాద్‌, అక్టోబర్‌ 31(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెను …

శక్తిస్థల్‌లో ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం శక్తిస్థల్‌ వద్ద ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులర్పించారు. రాష్ట్రపతి …

ఇందిరాగాంధీకి ఘనంగా నివాళి

ఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ప్రధాని మన్మోహస్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర నేతలు …

రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారి సమావేశమయ్యారు.

మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్‌

ఢిల్లీ: దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్‌ …

సీఆర్‌ఆర్‌ తగ్గింపు.. రెపో రేటు యథాతథం

ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబయి, అక్టోబర్‌ 30(జనంసాక్షి): నగదు నిల్వల నిష్పత్తిని (సిఆర్‌ఆర్‌) 25బేసిక్‌ పాయిం ట్లు తగ్గిస్టున్నట్టు ఆర్‌బిఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. మంగళ వారంనాడు …

ఆహార ధాన్యాల రాయితీ నేరుగా లభ్ధిదారుల ఖాతాల్లో జమ:మాంటెక్‌సింగ్‌

ఢిల్లీ: ఆహార ధాన్యాలకిచ్చే రాయితీని సరాసరి లభ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ విషయాన్ని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా మంగళవారం చెప్పారు. …

ఆధునిక పద్ధతెల్లో మన భాషలను కాపాడుకోవాలి:రాష్ట్రపతి

తిరువనంతపురం: భారతీయ భాషలను, వాటి సాంస్కృతిక గొప్పతనాన్ని భద్రంగా భావితరాలకు అందించేందుకు ఆధునిక పద్ధతులను వినియోగించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. ‘అద్వితీయమైన మన భాషలను పరిరక్షించటానికి …

ఢిల్లీని వణికిస్తోన్న డెంగీ

ఢిల్లీ: ఢిల్లీలో డెంగీ వ్యాధీ విజృంభిస్తోంది. మంగళవారం కోత్తగా 36 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  నమోదైన డెంగీ  బాధితుల సంఖ్య 985కు చేరింది,

తాజావార్తలు