జాతీయం

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంవద్ద కేజ్రీవాల్‌ ధర్నా

  ఢిల్లీ: ప్రధాన మంత్రి మర్మోహన్‌ సింరగ్‌ నివాసం ముందు కేజ్రీవాల్‌ ధర్నా నిర్వహించారు. ఆయనతోపాటు వికలాంగులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు వారిపి అదుపులోకి …

వ్యక్తాగతంగా హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి కోర్టు ఆదేశం

ఢిల్లీ: పరువు నష్టం కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఢిల్లీకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత విజేందర్‌ గుప్తాపై వేసిన పరువు నష్టం కేసులో నవంబర్‌9న తమ …

చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలి:రంగరాజన్‌కమిటీ

  ఢిల్లీ: చక్కెర నియంత్రణపై కేంద్రాని రంగరాజన్‌ కమిటీ నివేదిక సమర్పించింది. బహిరంగ మార్కెట్‌లో చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలని నివేదికలో సూచించారు. ఇప్పటికీ చాలా నిత్యావసర …

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ఆగస్ట్‌తోపోలిస్తే సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్‌ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్‌లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్‌ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.

కేజ్రివాల్‌కు ప్రదాని నో అపాయింట్‌మెంట్‌

ఢిల్లీ: అవినీతిపై పోరాడుతున్న సామాజికవేత్త అరవింద్‌కేజ్రివాల్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వటానికి నిరాకరించాడు. కేంవ్రమంత్రి ఖుర్షిద్‌ఆలాంఖాన్‌పై ఫిర్యాదు చేయాడానికి తనకు అనుమతివ్వాలని కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని ప్రధాని …

మునీత అత్మహత్య

  గుంటూరు : జిల్లా విద్యాసాగర్‌లోని ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహం పైనుంచి కిందికి దూకి ఇంటర్‌ చదువుతున్న ఒక విద్యార్థిని అత్యహత్య చేసుకుంది. కళాశాల నిర్వాహకులు విద్యార్థిని …

50 బస్తాల సబ్సిడీ బియ్యం స్వాధీనం

  వేంపల్లె : అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల సబ్సిడీ బియ్యాన్ని ఈ రోజు ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రోడ్డులో వేంపల్లే సోదాలు నిర్వహిస్తున్ను …

ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు

ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

బాబ్లీపై మహారాష్ట్రను తప్పుబట్టిన సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి):బాబ్లీ సాగునీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం మొట కాయ వేసింది. ప్రాజెక్ట్‌ విషయంలో ఆ రాష్ట్ర వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. …

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలుచేసిన తమిళనాడు

ఢిల్లీ: కావేరీజలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రానికి విడుదల చేయాల్సిన కావేరీ జలాలను మధ్యలోనే ఆపేసినందుకు …