జాతీయం

విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఖుర్షీద్‌

ఢిల్లీ: భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్‌ఖుర్షిద్‌ బాధ్యతలు స్వీకరించారు. విదేశీ వ్యవహారాలలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తానని ఖుర్షీద్‌ తెలిపారు.

నవంబర్‌ 1న బాధ్యతలు స్వీకరించనున్న చిరంజీవి

ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తవటంతో రాష్ట్ర నాయకులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరించడానికి సమాయత్తమవుతున్నారు. నవంబర్‌ 1న కేంద్ర పర్యాటక శాఖ(స్వతంత్ర) మంత్రిగాచిరంజీవి బాధ్యతలు చేపట్టనున్నారు. …

నూతన జట్టు లక్ష్యాలను అధిగమించగలదు: మన్మోహస్‌సింగ్‌

ఢిల్లీ: రాబోయే రోజుల్లో ఎదుర్కొనే సవాళ్లను నూతన జట్టు సమర్థంగా  అధిగమించగలదని ప్రధాని మన్మోహస్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన …

మంత్రి వర్గ విస్తరణ అర్థవంతమైన మార్పు

ఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు చేసుకున్న మార్పులను ‘అర్థవంతమైన మార్పు’గా ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ జనార్థన్‌ ద్వివేది అభివర్ణించారు. ప్రసుత్తం మంత్రి వర్గ విస్తరణ …

బాల్‌ధాక్‌రేను ఫోన్‌లో పరామర్శించిన రాష్ట్రపతి

ఢిల్లీ: శివసేనా అధినేత బాల్‌థాక్‌రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శివసేనాను ఫోన్‌లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.

పురందేశ్వరిశాఖ మార్పు

ఢిల్లీ: స్వతం్య హోదాలో మంత్రిఆ పదవి వస్తుందనుకున్న పురందేశ్వరికి పదోన్నతి లభించలేదు. మానవనరుల అభివృద్ది సహయ మంత్రి నుంచి వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా మార్చారు. …

సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్న కోట్ల

ఢిల్లీ: ఉదయం ప్రమాణస్వీకారం చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. కావూరి లాంటి సీనియర్లకు న్యాయం చేకూరాలని ఆకాంక్షించారు.

మల్లికార్జుణ్ని దర్శించుకోన్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

  శ్రీశైలం : శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు సీబీఐ జేడీ లక్ష్మీనీరీయణ కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షెత్రానికి వచ్చారు. అయనకు అలయ …

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శాఖలు కేటాయించారు. పాత మంత్రుల్లో కొందరికి శాఖలను మార్పు చేశారు. శాఖల కేటాయింపు …

రాహుల్‌ను మంత్రివర్గంలోకి అహ్వనించాం : ప్రధాని

  న్యూఢీల్లీ : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ. అనంతరం ప్రధాని మీడియాతో …

తాజావార్తలు