జాతీయం
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఖుర్షీద్
ఢిల్లీ: భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్ఖుర్షిద్ బాధ్యతలు స్వీకరించారు. విదేశీ వ్యవహారాలలో ప్రధాని మన్మోహన్సింగ్ ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తానని ఖుర్షీద్ తెలిపారు.
బాల్ధాక్రేను ఫోన్లో పరామర్శించిన రాష్ట్రపతి
ఢిల్లీ: శివసేనా అధినేత బాల్థాక్రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శివసేనాను ఫోన్లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.
సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్న కోట్ల
ఢిల్లీ: ఉదయం ప్రమాణస్వీకారం చేసిన కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. కావూరి లాంటి సీనియర్లకు న్యాయం చేకూరాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు