జాతీయం

ఖుర్షీద్‌ గద్దె దిగే వరకూ.. నిరసన ఆగదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఖుర్షీ’ రాజీనామా చేయడమా? లేదా ప్రధాని అతన్ని క్యాబినెట్‌ నుంచి …

వ్యక్తి మృతి

  కమలాపురం : మండలంలోని గంగవరం బస్సు వంతెన సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృత …

కేజ్రీవాల్‌ విడుదల

న్యూఢిల్లీ : ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగి అరెస్టయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. స్వచ్ఛంద సంస్థలో నిధుల అవకతవకలకు …

కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సంస్థద్‌ మార్గ్‌లో వికాలాంగులతో కలిసి పలు సేవా సంస్థల …

న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తుండు ఖుర్షీద్‌ను జైల్లో పెట్టండి

వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యాయశాఖమంత్రి అన్యాం చేస్తుండు ఖుర్షీద్‌ను జైళ్లో పెట్టండి వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (జనంసాక్షి):న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ను అరెస్టు …

డెంగీ నుంచి రక్షణకు విద్యార్ధుల ‘యూనిఫామ్‌’ మార్చాలి:ఆజాద్‌

  చెన్నై: డెంగీ నుంచి రక్షణ పొందాలంటే విద్యార్థులు ప్రస్తుతం ధరిస్తున్న యూనిఫామ్‌లో మార్పురావాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. చెన్నైలో దక్షిణాది రాష్రాల …

అసీం త్రివేదిపై ”దేశద్రోహం” ఉపసంహరణ

  ముంబాయి: ప్రజలనుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి, న్యాయస్థానం విమర్శించడంతో వ్యంగ చిత్రకారుడు అసీం త్రివేదీపై దేశద్రోహం అభియోగాన్ని మహారాష్ట్ర సర్కారు ఉపసంహరించుకుంది. ఈ మేరకు శుక్రవారం …

ఐపీఎల్‌లో స్థానం కోల్పోయిన డెక్కన్‌ చార్జర్స్‌

  ముంబాయి: బాంబే హైకోర్టుముందు గడువు లోపల రూ.100కోట్ల బ్యాంక్‌ గ్యారంటీ చెల్లించలేకపోయినందుకు డెక్కన్‌ చార్జర్స్‌ జట్టు ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఫ్రాంచైసీ యాజమాన్యం డెక్కన్‌ …

మధ్యాహ్న భోజనానికి రాయితి సిలిండర్లు కొనసాగించండి

  ఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రాయితీ సిలిండర్లు కొనసాగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్దిశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ నెట్రోలియం మంత్రిత్వశాఖను కోరారు. రాయితీపై ఇచ్చే …

కేంద్రానికి మంత్రి పోన్నాల లేఖలు

హైదరాబాద్‌: భారత్‌ అమెరికా వ్యాపార ఇప్పందాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిబంధనలు సడలించేందుకు అమెరికాపై ఒత్తిడి తేవాలని రాష్ట్రమంత్రి పొన్నాల కేంద్రానికి లేఖ రాశారు. అమెరికా వీసా …