జాతీయం

సిలిండర్‌ ధర పెంపు తాత్కాలికంగా నిలిపివేత

ఢిల్లీ: రాయితీ లేని ఎల్‌పీజీ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రోజు. కిలోల ఎల్పీజీ రాయితీ సిలిండర్లపై రూ. 26.5, పెంచిన …

కేజ్రీవాల్‌ ఆరోపణలుఉ ఖండించిన పెట్రోలియంశాఖ

ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను పెట్రోలియం శాఖ ఖండించింది. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాలకు బడే నిర్ణయాలుంటాయని పెట్రోలియం శాఖ తెలిపింది. …

రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డు తప్పినిసరి

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు …

పురందేశ్వరికి ప్రమోషన్‌

న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరికి ప్రమోషన్‌ లభించింది. ఈ నెల 28న జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో పురందేశ్వరికి వాణిజ్య పన్నుల శాఖ సహాయ …

9న సూరజ్‌కుండ్‌లో మేథోమథనం

ఢిల్లీ: సూరజ్‌కుండ్‌లో ఈ నెల 9న కేంద్రమంత్రులు, సహాయమంత్రులు, పార్టీ సీనియర్లతో కాంగ్రెస్‌ మేధోమథనం నిర్వహిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఆర్ధిక సవాళ్లు, ఎన్నికల ప్రణాళిక అమలు …

సోనియాపై మండిపడ్డ సుబ్రహ్మణ్యస్వామి

న్యూఢిల్లీ :జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు  పరం చేస్తున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్‌ కలిసి ‘ …

పదవి బాధ్యతలు స్వీకరించిన సర్వే

ఢిల్లీ: మల్కాజ్‌గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ కేంద్రమంత్రిగా ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేంద్ర ఉపరిత రవాణ, జాతీయా రహదారులు శాఖల మంత్రిగా వ్యవహరిస్తారు.

పదవీబాధ్యతలు స్వీకరించిన చిరంజీవి

న్యూఢిల్లీ: కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా చిరంజీవి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, భారతీయ పర్యాటకశాఖను మరింతగా అభివృద్ధి పరుస్తానని …

ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ జరిగిన తరువాత కేంద్ర మంత్రులు ప్రధాని నివాసంలో ఈరోజు  తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలొ ప్రధాని ప్రభుత్వ లక్ష్యాలను మంత్రులకు …

నేటి నుంచి ఢిల్లీ రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: దేశ ఆరోగ్య ప్రణాళిక కోసం అన్ని రాష్ట్రాల ఆర్యోగ మంత్రులు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వివిశ రాష్ట్రాల్లో …

తాజావార్తలు