జాతీయం

ఢిల్లీలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు

న్యూఢిల్లీ: నగరంలోని సంగం విహార్‌ ప్రాంతంలోని బాత్రా ఆసుపత్రి వద్ద ఈ ఉదయం ఓ బస్సు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మందికి …

ఐదేళ్లలో ప్రతి ఇంటికి నిరంతరాయంగా విద్యుత్‌, వంటగ్యాస్‌లో రాయితీ

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 9 (జనంసాక్షి): భారత్‌ ఎదుర్కొంటున్న సమస్యల్లో విద్యుత్‌ సమస్య కూడా ప్రధానమైందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. విద్యుత్‌ సంక్షోభం ఒక్క …

వాద్రా అక్రమాస్తులకు అధారాలివిగో

డీఎల్‌ఎఫ్‌ సంస్థతో హర్యానా ప్రభుత్వం కుమ్మక్కైంది వాద్రాపై మళ్లీ విరుచుకుపడిన కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌  9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ …

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌ విడుదల

మాలె: మాల్దివుల మాజి అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ మంగళవారం విడుదలయ్యారు. సోమవారం నషీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మాలెలోని న్యాయస్థానంలో ఆయనను హాజరు పరిచిన …

హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ కుమ్మ్కయ్యాయి:కేజ్రీవాల్‌

ఢిల్లీ: హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ సంస్థలు కుమ్మక్కయ్యాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాబార్ట్‌ వాద్రా అవినీతికి పాల్పడ్డారని రుజువు చేసే మరికొన్ని పత్రాలను ఈ రోజు సాయంత్రం …

మాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీసులు

  ఢిల్లీ: మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును పున:సమీక్షి పిటిషన్‌పైమాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీప్ణసులు జారీ చేసింది. తాము ఎవరిని రక్షించేందుకు యత్నించటంలేదని, మాయవతిపై …

ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ

న్యూఢిల్లీ:  రాష్ట్ర మంత్రి డీకే అరుణతో పాటు పలువురు మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఆస్కార్‌  ఫెర్నాండెజ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఫెర్నాండెజ్‌ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ జిల్లా …

మనుషులపై ఔషధ ప్రయోగాలా ? సుప్రీం సీరియస్‌

నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంసుప్రీం సీరియస్‌ నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంన్యూఢిల్లీ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి): మనుషులపై ఔషధ ప్రయోగాలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర …

సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు స్వాధినం

వాఘా: పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీ వస్తున్న సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. 500కోట్ల రూపాయాలకు పైగా విలువ చేసే …

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధర

ఢిల్లీ: పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. లీటరుకు 56 పైసలు తగ్గింది. తగ్గిన ధర ఈ రోజు అర్థరాత్రినుంచి అమలులోకి వస్తుంది.