జాతీయం

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్ల‌డికానున్నాయి. ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద …

నేడు కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్ గాంధీ, ఖర్గే కీలక భేటీ

జూన్ 4న కౌంటింగ్‌కు సన్నద్ధత, వ్యూహాలపై చర్చ అభ్యర్థులకు సూచనలు చేయనున్న పార్టీ అధిష్ఠానం   లోక్‌సభ ఎన్నికలు-2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని …

నా మాటలను గుర్తుపెట్టుకోండి!. నేను గుండు చేయించుకుంటా

మోదీ మళ్ళీ ప్రధాని అయితే : ఆప్‌ నేత సోమనాథ్ భారతి   నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోరన్న ఆప్ నేత బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు …

అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం.. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం పేద కుటుంబాలను గుర్తించి ప్రతినెలా రూ.8500 ఇస్తాం పంజాబ్‌ రైతు బృందం క్యాంప్‌లో రాహుల్‌ …

యూపిలో 75 ఎంపి స్థానాలు గెలువబోతున్నాం

ఫలితాల తరవాత ఇవిఎంలపై దుమ్మెత్తి పోయడం ఖాయం యూపి ప్రచారంలో అమిత్‌ షా ఘాటు విమర్శలు లక్నో,మే29 (జనంసాక్షి) ఈ లోక్‌సభ ఎన్నికలు అయోధ్య రామభక్తులకు, వారిపై …

దైవాంశ సంభూతుడు రాజకీయ అల్లర్లు సృష్టించరు

కావాలంటే మోడీకి ఓ గుడి కట్టాలి కోల్‌కతా ర్యాలీలో దీదీ వ్యంగాస్త్రం కోల్‌కతా,మే29 (జనంసాక్షి) భారతదేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి అవసరం లేదని పశ్చిమ బెంగాల్‌ …

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

సుప్రీంలో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్‌ పొడిగింపునకు నో 2న యధావిధిగా లొంగిపోవాలని ఆదేశం న్యూఢల్లీి,ఢల్లీి,మే29 (జనంసాక్షి) ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. …

ఏపీలో 17 లోక్‌సభ స్థానాలు మావే: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాల్లో …

గౌతమ్ గంభీర్ షారుఖ్ ఖాన్ నుండి ఖాళీ చెక్కును అందించాడు …

లక్నో జట్టుకి కోచ్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా మెంటార్‌గా రావాలంటూ గంభీర్‌ని కోరిన షారుఖ్ ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ గెలవడంతో ఆ జట్టు …

తుఫాన్‌ గండం

దూసుకొస్తున్న రెమాల్‌.. ప్రధాని మంత్రి అత్యవసర సమీక్ష న్యూఢల్లీి (జనంసాక్షి) బంగాళఖాతంలో రెమల్‌ తుపాను దూసుకొస్తుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ …