జాతీయం

ఢిల్లీలో గాంధీజీకి ఘన నివాళి

న్యూఢిల్లీ: మహాత్ముని జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా సీనియర్‌ నేత అద్వానీ, పలువురు …

తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరిగింది.: పాల్వయి

ఢిల్లీ: ఈరోజు మీడియాతో పాల్వయి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరగలేదన్ని అన్నారు.  తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం బస్సులను రైళ్లను రద్దు …

బుడమేరులో పెరుగుతున్న వరద ఉద్దృతి

జీకోండూరు :కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జీకోండూరు మండలంలోని బురమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో బుడమేరుపై గలగలేరు వద్ద నిర్మించిన రెగ్యులెటర్‌ వద్ద మంగళవారం …

ఎఫ్‌డీఐలపై మమత ప్రత్యక్ష పోరాటం

బెంగాల్‌లో అనుమతించం శ్రీజంతర్‌మంతర్‌ వద్ద ధర్నా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి): తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ దీదీ, మమతాబెనర్జీ సోమవారంనాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. యుపిఏ …

అన్నాను కలిసిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లి : సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేను అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఉదయం కలిశారు. ఇద్దరు గత కొంత కాలంగా బేధాభిప్రాయాలు నెలకొన్నయాన్న వార్తల నేపధ్యంలో వీరి భేటీ …

తెలుగుదేశం ర్యాలీ

  సంగారెడ్డి : తెలుగుదేశం అధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఅర్‌ విగ్రహనికి పూలమాల వేసి హైదరాబాద్‌కు బయలుదేరారు

సీపీఐఎంఎల్‌ కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు.

  ఖమ్మం: తెలంగాణ మార్చ్‌ కోసం సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి అధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్చ్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వం పలు రైళ్లను …

బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

  కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని బుర్‌ద్వాన్‌ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి …

అక్టోబర్‌లో తెలంగాణ తథ్యం: పాల్వాయి గోవర్థన్‌రెడ్డి

న్యూఢిల్లీ: అక్టోబర్‌ నెలలో తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌తో పీసీసీ చీఫ్‌ బొత్స …

జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధర్నా

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధార్న చేపట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్‌ విజయవంతం అవుతుందని తేల్చిచెప్పారు. …