జాతీయం

పాఠశాలల్లో మౌలిక వసతులపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పాఠశాలల్లో 6 నెలలలోపు మూత్రశాలలు, తాగునీటి వసతి కల్పించాలని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలను …

నేటి నుంచి 50 వేల మంది భూమిలేని నిరుపేదల పాదయాత్ర

న్యూఢిల్లీ: దేశంలో భూమిలేని నిరుపేదల ‘ జన సత్యాగ్రహం’ నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా 26 రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది ప్రజలు …

బాపూజీకి ఘన నివాళి

అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద సీఎం కిరణ్‌, స్పీకర్‌ నాదెండ్ల, మండలి చైర్మన్‌ చక్రపాణి, బాపూ ఘాట్‌ దగ్గర కోదండరాం జాతిపిత మహాత్ముడికి యావత్‌ భారతం ఘనంగా …

కూలిన పురాతన భవనం

చెన్నై: నగరంలో సుంగవర్‌ వీధిలో ఈ ఉదయం ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 4గురు శిధిలాలకింద చిక్కుకున్నారు. 2అంతప్తుల ఈ భవనంలో ఓ ప్రింటింగ్‌ప్రేస్‌ …

ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు-రిక్టరీస్కేల్‌పై 5.1గా నమోదు

ఢిల్లీ: ఈశాన్య రాష్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదయింది. అసోంలోని సోనీత్‌పూర్‌ జిల్లా రంగాపరాలో …

అస్ట్రేలియా పాకిస్థాన్‌ జట్ల మధ్య 150 పరుగులు

కోలంబో : టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటిల్లో ప్రేమదాస్‌ క్రికెట్‌ స్టేడియంలో అస్టేలియా, పాకిస్థాన్‌ జట్ల  మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అరు వికెట్ల నష్టానికి …

రాకెట్‌ లాంచర్‌తో మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గడ్‌లోని గోల్లపల్లి పోలిస్‌ స్టేషన్‌పై మావోయిస్టులు రాకెట్‌ లాంచర్‌తో దాడి చేశారు. రాకెట్‌ లాంచర్‌ పోలిసు స్టేషన్‌కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.

24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు

విశాఖపట్నం : వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెర్కోంది. ఉత్తరకోస్తా తెలంగాణలపై అల్పపీడనం స్థిరంగా …

హిమాచల్‌లో స్వల్ప భూకంపం:- రిక్టర్‌ స్కేల్‌పై 4.5 నమోదు

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.5 నమోదైంది. చంబా, లహాల్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

లోయలో పడ్డా బస్సు….22 మంది మృతి

లిమా: మొన్నటి మొన్న శిరిడిలో బస్సు ప్రమాదం మరవకముందే మరో బస్సు ఘోర ప్రమాదం పెరూలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది …