జాతీయం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయలు

పరిగి : రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటన పరిగిలోని పల్లవి విద్యాలయ సమీపంలో ఉదయం జరిగింది. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, జనార్దన్‌జ …

యూపీలో 390కి చేరిన మెదడువాపు వ్యాధి మృతుల సంఖ్య

గోరఖ్‌పూర్‌: మెదడువాపు వ్యాధితో బాధపడుతూ మరో ఏడుగురు పిల్లలు మరణించడంతో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 390కి పెరిగింది. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ …

మాలెగావ్‌ నిందితులకు బెయిల్‌ ఇవ్వలేం : సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాలెగావ్‌ పేలుళ్లకు సంబంధించిన నిందితులు మాజీ సైనికాధికారి శ్రీకాంత్‌ ప్రసాద్‌ పురోహిత్‌, ప్రజ్ఞా ఠాకూర్‌లకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులు …

బీజేపీ కీలక రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

-గుజరాత్‌లో రెండు దశల్లో పోలింగ్‌ -తొలి విడత డిసెంబర్‌ 13, మలివిడత 17 -హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకే దశలో 4న పోలింగ్‌ -రెండు చోట్ల ఓట్ల లెక్కింపు …

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల లేమిపై సుప్రీం ఆగ్రహం

ఆరు నెలల్లో సమకూర్చాలని ఆదేశం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): పాఠశాలల్లో మౌలిక వసతలు కొరతపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస వసతులు …

ఢిల్లీ చర్చలు సానుకూలం

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకే వెళ్లాను త్వరలో తుది విడత చర్చలు : కేసీఆర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): తెలంగాణపై ఢిల్లీస్థాయిలో సానుకూల, ఫలవంతమైన చర్చలు జరిగాయని …

గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల పై ఈసీ మీడియా సమావేశం

ఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల శాసనసభల ఎన్నాకలపై ఎన్నికల కమిషన్‌ ఈ రోజు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు అన్ని …

కాంగ్రెస్‌తో చర్చలు ఫలప్రదం: కేసీఆర్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానం మేరకు తాను ఢిల్లీ వచ్చినట్లు తెరాస అధినేత కేసీఆర్‌ చెప్పారు. ఢిల్లీనుంచి హైదరాబాద్‌ బయలుదేరివెళ్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలోని …

ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన వంశధార ట్రైబ్యునల్‌

ఢిల్లీ: ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలను వంశధార ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. వంశధార ట్రైబ్యునల్‌ లో సభ్యుడిగా జస్టిస్‌ గులాం అహ్మద్‌ నియామకాన్ని ఒడిశా సవాలుచేసింది. సభ్యుల నియామకం, తొలగింపు …

జెయింట్‌ వీల్‌ నుంచి పడి ఎయిర్‌హోస్టెన్‌ మృతి

చైన్నై: జెయింట్‌ వీల్‌ నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చైన్నైలో చోటుచేసుకుంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఎయిర్‌హోస్టేన్‌గా పనిచేస్తున్న ఆఫిమాక్‌ అనే మహిళ …