జాతీయం

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

` అధికారికంగా ఖరారు చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ` నేడు ప్రమాణీస్వీకారం చండీగఢ్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):పంజాబ్‌ రాజకీయాల్లో కెప్టెన్‌ అమరీందర్‌ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు …

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. అయితే రోజూవరీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 30,941 …

నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందిస్తూ.. అన్ రాక్ అల్యూమినియం …

గూగుల్‌ పే ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

అందుబాటులోకి తెచ్చే యత్నాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): త్వరలో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను బుకింగ్‌ చేసుకునే వీలును గూగుల్‌ పే కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్‌ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు …

తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌

క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు నోటీసులను స్వాగతించిన ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ న్యూఢల్లీి/హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌ ఇచ్చింది. క్లీన్‌ …

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతికూల పరిస్తితులు

గుర్జీత్‌ సింగ్‌ పిటిషన్‌ విచరన సందర్బంగా సిజె వ్యాఖ్యలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26((జనంసాక్షి)): అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల …

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగించింది

మండిపడ్డ కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే పనిలో మోడీ ప్రభుత్వం బిజీగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మరోసారి …

కొలిజీయం సిఫార్సుల మేరకు 9 మంది జడ్జిల నిమామకం

ఉత్తర్వులపై సంతకం చేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసిన 9 మంది జడ్జిల నిమామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి 9 మంది …

అఫ్గాన్‌ ఇచ్చిన మాట తప్పింది

అఖిలపక్షంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, సాధ్యమైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తున్నామని విదేశాంగశాఖ మంత్రి …

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలులో నిర్లక్ష్యం

10,15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు …