జాతీయం

కేజీవ్రాల్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ,నవంబర్‌28  (జనం సాక్షి) : అరవింద్‌ కేజీవ్రాల్‌ నేతత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్‌1/-ఖ9 మహమ్మారి సమయంలో సైతం …

కరోనా సోకిన వాళ్లకు మళ్లీ వస్తుంది..

సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా వుంటుంది..! న్యూఢిల్లీ,నవంబర్‌28  (జనం సాక్షి):  కరోనా వైరస్‌ మళ్లీ వస్తుంది. సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా వుంటుందని ఇంటర్వెన్షనల్‌ పల్మోనాలజీ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సచిన్‌ అన్నారు. …

మూడో దశను కొనసాగిస్తున్న కొవాగ్జిన్‌

ప్రపంచంలోనే మూడో దశలో ఏకైక వాక్సిన్‌ శాస్త్రవేత్తల కృషికి మోదీ అభినందన కరోనాపై పోరాటంలో భారత్‌ ముందంజ వ్యాక్సిన్‌ తయారీకి మరింత కృషి చేయాలని సూచన హైదరాబాద్‌,నవంబర్‌ …

భారీ బీభత్సం సృష్టించిన ‘నివర్‌’

చెన్నై,నవంబరు 27(జనంసాక్షి):తమిళనాడులో తీరం దాటిన నివర్‌ తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా …

అడ్డంకులను అదిగమించి ఢిల్లీలోకి రైతులు

– డిసెంబర్‌3న చర్చలకు పిలవాలని డిమాండ్‌ దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ నిరసన ర్యాలీ శుక్రవారమూ కొనసాగుతోంది. హరియాణా, …

ఉత్తిమార్గదర్శకాలు వద్దు

– కఠిన నిర్ణయాలు తీసుకోండి – కేంద్రానికి సుప్రీం సూచన దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): కరోనా కట్టడికి కేవలం మార్గదర్శకాలు జారీ చేస్తే సరిపోదని, వాటిని కఠినంగా అమలయ్యేలా …

డిసెంబర్‌ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు

న్యూఢిల్లీ,నవంబరు 26(జనంసాక్షి): దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు చేసింది. కొన్ని …

‘నివర్‌’ తుపాను బీభత్సం

చెన్నై,నవంబరు 26(జనంసాక్షి):దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలోని పలు ప్రాంతాల్లో నివర్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా.. తర్వాత …

చలో ఢిల్లీ సక్సెస్‌

– రైతులపై విరుచుకుపడ్డ పోలీసు బలగాలు – వాటర్‌ క్యానన్‌ల ప్రయోగం చండీగఢ్‌,నవంబరు 26(జనంసాక్షి):నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల లక్షలాది మంది …

ఒకే దేశం ఒకే ఎన్నికలు

– భారత ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ,నవంబరు 26(జనంసాక్షి): దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు) నిర్వహణపై చర్చ నడుస్తున్న సందర్భంలో భారత ప్రధాని …