జాతీయం

ఐసిసి నిర్ణయంపై చందా కొచ్చార్‌ దావా

ముంబై,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): చందాకొచ్చర్‌ కేసులో ఆర్‌బిఐకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు విధుల నుంచి తప్పించే నిర్ణయాన్ని ఆర్‌బిఐ ఆమోదించడాన్ని ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సిఇఒ …

దిశ నిందితుల.. ఎన్‌కౌంటర్‌పై విచారణ!

– ముగ్గురు సభ్యులతో కమిషన్‌ను నియమించిన సుప్రీంకోర్టు – ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు ఆదేశం – కమిషన్‌ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సూచన – …

పబ్‌జీ మాయలో ప్రాణాలు తీసుకున్న యువకుడు

గేమ్‌ ఆడుతూ నీటికి బదులు యాసిడ్‌ తాగడంతో ఘటన భోపాల్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): పబ్‌జీలో ఆటలో పడి ఓ యువకుడు నీళ్లకు బదలుగా యాసిడ్‌ తాగి చనిపోయిన సంఘటన స్వర్ణ …

లోక్‌సభకు వృద్దుల సంరక్షణ బిల్లు

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఇకపై తల్లిదండ్రులు, వృద్ధులను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తే వారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా లేదా రెండూ గానీ విధించేందుకు చట్టం …

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు

మైనస్‌ 7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): కేదార్‌నాథ్‌లో భారీ మంచు కురుస్తున్నది. ఆలయ పరిసరాలన్నీ మంచు ఫలకాలుగా మారిపోయాయి. అక్కడ మైనస్‌ 7 డిగ్రీల ఉష్ణోగత్ర …

జార్ఖండ్‌లో మొదలైన మూడోదశ పోలింగ్‌

భారీగా బందోబస్తు ఏర్పాట్లు రాంచీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటింగ్‌ జరగనున్న 17 నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు …

పౌరసత్వ బిల్లుతో అట్టుడుకుతున్న ఈశాన్యం

భయాలు వద్దని ప్రధాని మోడీ హావిూ ఇది కేవలం శరణార్థులకు మాత్రమే ఉద్దేశించిందన్న షా న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్టాల్ల్రో …

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

నిధుల విడుదలలో మొండిచేయి ఎంపిలు ఆందోళన చేసినా గుర్తించరా? కేంద్రం తీరుపై మండిపడ్డ ప్రత్యేక ప్రతినిధి చారి న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై స్పష్టమైన …

కర్నాటక కాంగ్రెస్‌కు జవసత్వాలు

కొత్త రక్తం ఎక్కించేందుకు ప్రయత్నాలు మల్లికార్జున ఖర్గేకు పిసిసి బాధ్యతలు అప్పగించే యోచన? బెంగళూరు,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కర్నాటకపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. …

మోడీకి మనోబలాన్ని ఇచ్చిన గుజరాత్‌ నివేదిక

గోద్రా అల్లర్లలో ప్రమేయం లేదన్న నానవతి కమిషన్‌ నివేదిక కుట్రలతో చేసిన ఆరోపణలకు ఇక చెల్లుచీటి న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గుజరాత్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ బోగీని తగులబెట్టిన ఘటనలో కరసేవకులు …