జాతీయం

సోనియాకు మోడీ బర్త్‌డే విషెస్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నేతలు ఆమెకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన …

మరింత ఆందోళనకరంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు

ఆర్థికరంగంపై రఘురామ రాజన్‌ హెచ్చరికలు ఆయన సూచనలపై అప్రమత్తం కావాల్సిన సమయం న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వరుసగా చేస్తున్న హెచ్చరికలకు, దేశంలో నెలకొన్న …

అనాజ్ మండిలో మళ్లీ అగ్ని ప్రమాదం

43 మందిని పొట్టన పెట్టుకున్న అగ్నిప్రమాద విషాద ఛాయలు ఇంకా వీడక ముందే దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్‌ …

భారీ అగ్నిప్రమాదం..43 మంది మృతి

ఢిల్లీ: ఢిల్లీలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరుకుంది. ఓ భవనంలో ఫ్యాక్టరీ కార్మికులు నిద్రిస్తుండగా ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన …

పెండింగ్‌ రహదారులకు నిధులివ్వండి

– కేంద్ర మంత్రి గడ్కరీనికోరిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి – గడ్కరీతో భేటీ అయిన జగదీష్‌రెడ్డి, తెరాస ఎంపీలు – సీఎం కేసీఆర్‌ రాసిన వినతిపత్రాలను అందజేత …

‘దిశ’ అత్యాచార నిందితులను శిక్షించాలి

– పార్లమెంట్‌ గాంధీ విగ్రహం వద్ద టీకాంగ్రెస్‌ ఎంపీల ధర్నా న్యూఢిల్లీ, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : ‘దిశ’ అత్యాచార నిందితులను శిక్షించాలంటూ.. పార్లమెంట్‌ భవన్‌ వద్దనున్న గాంధీ విగ్రహం …

అర్థవంతమైన ప్రశ్నలు అడగండి

బిజెపి సభ్యుడికి స్పీకర్‌ చురక న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అనవసరమైన ప్రశ్నలు అడిగి సభా సమయాన్ని వృధా చేయకుండా అర్థవంతమైన ప్రశ్నలు అడగాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులకు …

కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం సానుకూలత

బాలశౌరి ప్రశ్నకు స్పందించిన మంత్రి న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): కడప జిల్లాలో డిసెంబర్‌ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం సంతోషమని …

కారుణ్య మరణానికి అనుమతివ్వండి

హైకోర్టును వేడుకున్న రాజీవ్‌ హంతకురాలు నళిని చెన్నై,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జైలులో ఉంటున్న ముద్దాయిలైన నళిని, ఆమె భర్త మురుగన్‌లు …

ఇన్‌ఫార్మర్ల పేరుతో ఇద్దరి కాల్చివేత

ముంబయి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. పుర్సల్‌గొండి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నక్సల్స్‌ కాల్చిచంపారు. వారిద్దరూ పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే కారణంతో నక్సల్స్‌ …