జాతీయం

మ్యూజిషియన్‌ మృతిపై సిబిఐ విచారణ

తిరువనంతపురం,డిసెంబర్‌10(జ‌నంసాక్షి):కారు ప్రమాదంలో చనిపోయిన కేరళ మ్యూజిషియన్‌ బాలభాస్కర్‌ మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2018 సెప్టెంబర్‌ 25న జరిగిన కారు ప్రమాదంలో బాలభాస్కర్‌తోపాటు …

నష్టాల్లోకి జారుకున్న దేశీయ మార్కెట్లు

ముంబై,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ బలహీనత మరింత ముదిరి సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా కుప్పకూలింది. రికార్డుర్యాలీ తరువాత ఇన్వెస్టర్ల అమ్మకాలతో కీలక సూచీలు మద్దతు …

బిజెపికి బలాన్ని ఇచ్చిన కర్నాటక ఫలితాలు

ఇతర రాష్ట్రల్లో ప్రభావం చూపడం ఖాయం మరింత కుంగిపోనున్నకాంగ్రెస్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మహారాష్ట్ర పరిణామాల తరవాత, జార్ఖండ్‌ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి …

నేడు రాజ్యసభలో..  పౌరసత్వ సవరణ బిల్లు

– ఆమోదం పొందుతుందనే ధీమాతో బీజేపీ – 123 సభ్యుల మద్దతుకై ప్రయత్నాలు న్యూఢిల్లీ, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు (2019)కు లోక్‌సభ ఆమోద …

చీలీ విమానం అదృశ్యం

న్యూఢిల్లీ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): చిలీ దేశ వైమానిక దళానికి చెందిన విమానం అదృశ్యమైంది. 38 మందితో వెళ్తున కార్గో సైనిక విమానం ఆచూకీ లేకుండ ఆపోయింది. అంటార్కిటికా వెళ్తున్నరూట్లో ఆ …

యూపిలో మహిళల రక్షణకు పోలీసుల చర్యలు

రాత్రివేళ ఒంటరి మహిళలకు ఎస్కార్ట్‌ లక్నో,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 10 గంటల నుంచి …

కశ్మీర్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులున్నాయి

– కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : కశ్మీర్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో మంగళవారం …

నిర్భయ దోషులకు 16న ఉరి?

తీహార్‌ జైలులో గోప్యంగా ఏర్పాట్లు న్యూఢిల్లీ,డిసెంబర్‌9(ఆర్‌ఎన్‌ఎ): క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించడంతో దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారైనట్లు సమాచారం. దోషుల్లో ఒకరైన …

యడియూరప్ప సర్కార్‌ సేఫ్‌!

– కర్ణాటక ఉప ఎన్నికల్లో కమలం హవా – 12చోట్ల బీజేపీ అభ్యర్థుల జయభేరి – 117ఎమ్మెల్యేలకు చేరిన యెడియూరప్ప సర్కార్‌ బలం బెంగళూరు, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : …

ఇంటికి చేరుకున్న లతా మంగేష్కర్‌

ముంబై,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తీవ్ర అస్వస్థతతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌ గాయని లతామంగేష్కర్‌ 28 రోజుల తర్వాత ఇల్లు చేరారు. భారతరత్న అవార్డు గ్రహీత అయిన …