జాతీయం

దేశంలో కరోనా తగ్గుముఖం

– 24 గంటల్లో 45,149 కేసులు.. 480 మరణాలు దిల్లీ,అక్టోబరు 26(జనంసాక్షి): భారత్‌లో తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో …

.మెడికల్‌ కాలేజీల్లో 50శాతం ఓబీసీ రిజర్వేషన్‌ సుప్రీం నో

దిల్లీ,అక్టోబరు 26(జనంసాక్షి): వైద్య కళాశాలల్లో 50శాతం ఓబీసీ కోటాతో సీట్ల కేటాయింపు వ్యవహారంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా …

మళ్లీ పెట్రో మంట!

– ఎక్సైజ్‌ సుంకం పెంచే యోచనలో కేంద్రం దిల్లీ,అక్టోబరు 26(జనంసాక్షి):కొవిడ్‌-19 తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అదనపు ఆదాయ మార్గాలను వెతుకుతోంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ …

బీహార్‌ ముగిసిన తొలిదశ ప్రచారం

పట్నా,అక్టోబరు 26(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి తెరపడింది. ఈ నెల 28న (బుధవారం) 71 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత ఎన్నికలకు వాడీ …

వీధి వ్యాపారులకు రుణాలు

నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేయనున్నట్లు సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి …

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దఘ్దం సిగ్గుచేటు

కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డ నడ్డా న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. నెహ్రూ-గాంధీ …

బొగ్గు కుంభకోణం కేసులో సంచలన తీర్పు

కేంద్ర మాజీమంత్రి దిలీప్‌ రేకు మూడేళ్ల జైలు ఇద్దరు అధికారులకు జీవిత ఖైదు విధింపు న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది. …

దేశప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్‌

కేంద్రమంత్రి ప్రతాప్‌ సారంగి వెల్లడి భువనేశ్వర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దేశంలోని పౌరులందరికీ ఉచితంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రతాప సారంగి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్‌ …

నిరుద్యోగ సమస్యే ప్రధాన ప్రచారం

తేజస్వీ యాదవ్‌ ముందే గుర్తించి తెలివైన అడుగు పాట్నా,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): బీహార్‌లో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఇప్పటికే పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలను ప్రకటించాయి. బీహార్‌లో నిరుద్యోగం అనేది …

ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌కు కరోనా

దేశంలో తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ కోవిడ్‌-19 …