జాతీయం

మావోల కాల్పుల్లో జవాన్‌ మృతి

భువనేశ్వర్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  మల్కన్‌గిరి జిల్లా బొండా ఘాట్‌ పరిసర ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాల సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ …

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

ట్రక్కును ఢీకొన్న కారు: నలుగురు దుర్మరణం బెంగళూరు,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కర్నాటకలోని అత్తిబిలి-సర్జాపూర్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా …

రద్దీ తక్కువగా ఉండే రైళ్లలలో రాయితీ టిక్కెట్లు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): రద్దీ తక్కువగా ఉండే రైళ్లలో చార్జీలపై 25 శాతం రాయితీ ఇవ్వాలని రైల్వేలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శతాబ్ది, తేజాస్‌, ఇంటర్‌సిటీ, కొన్ని డబుల్‌ డెక్కర్‌ …

వినాయక ఏర్పాట్లలో అపశృతి

విద్యుద్ఘాతానికి ఇద్దరు యువకులు మృతి గాంధీనగర్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  దేశమంతా వినాయక వేడుకలకు సిద్ధమవుతున్న వేళ గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వినాయక ప్రతిమను తరలించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై …

మరో 11 రోజుల సమయం

జాబిల్లి చెంతకు చేరనున్న చంద్రయాన్‌-2 బెంగళూరు,ఆగస్ట్‌28 (జనంసాక్షి):   భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 మరో 11 రోజుల్లో జాబిల్లి చెంతకు చేరనుంది. …

రైతుదిగుతూ కిందపడ్డ మహిళ

స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కాయి రాంచీ,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు దిగే క్రమంలో రైలు కింద పడింది. అయితే అదృష్టవశాత్తు …

మహారాష్ట్రలో ఘోర విషాదం

భివాండిలో భవనం కూలి ఇద్దరు మృతి ముంబై,ఆగస్ట్‌24 (జనంసాక్షి): మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాలుగు అంతస్థుల భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ ఘటనలో  ఇద్దరు మరణించగా, మరో …

క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఇంట్లో అగ్నిప్రమాదం

ఎవరికీ ప్రమాదం లేదని సమాచారం కొచ్చి,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  కేరళలోని కొచ్చిలో క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఇంట్లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదంజరగలేదని సమాచారం. …

అరుణ్‌జైట్లీ కన్నుమూత

 –ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించిన బీజేపీ సీనియర్‌ నేత -గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స – అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత – కొంతకాలంగా ఎయిమ్స్‌లో చికిత్స …

కన్నయ్య లాంటి కొడుకు కావాలి

సిజేరియన్‌ ద్వారా జన్మాష్టమి రోజు డెలివరీలకు సిద్దం ఆస్పత్రిలో పలువురు మహిళల దరఖాస్తు న్యూఢిల్లీ,ఆగస్ట్‌24 (జనంసాక్షి): సిజేరియన్‌ ద్వారా డెలివరీ కోరుకుంటున్న మహిళలు ఇప్పుడు ముహూర్తాలు చూసుకోవడం పరిపాటిగా …