జాతీయం

హార్దిక్‌పటేల్ చెంప చెల్లుమనిపించిన వ్యక్తి

సురేంద్రనగర్‌: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత  హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లో సురేంద్రనగర్‌ జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడుతున్న ఆయనపై ఓ వ్యక్తి దాడి చేశాడు. హార్దిక్‌ మాట్లాడుతుండగా …

ఎన్డీ తివారీ కుమారుడి మరణంపై హత్య కేసు నమోదు

దిల్లీ: ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఊపిరాడకపోవడంతోనే మృతి చెందినట్లు …

చత్తీస్‌గఢ్‌లో మవోయిస్టుల పంజా

– బిజెపి ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి – ఎమ్మెల్యే సహా ఐదుగురు  మృతి రాయ్‌పూర్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే …

కేంద్ర సర్కార్‌ ఏర్పాటులోతృణమూల్‌దే కీలకపాత్ర

– పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):కేంద్ర సర్కార్‌ ఏర్పాటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల …

తనతో చర్చకు మోడీ భయపడుతున్నాడు

– మరోమారు రెచ్చగొట్టిన రాహుల్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీకి మరోసారి బహిరంగ సవాల్‌ విసిరారు. తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోదీ.. …

ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం

– ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గం – పాక్‌లో ఉగ్రమూకలను ఏరిపారేస్తాం – వారికి అనుకూలంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్‌ – లాతూర్‌ ప్రచార సభలో ప్రధాని మోడీ లాతూర్‌,ఏప్రిల్‌ …

మోదీ కోడ్‌ను ఉల్లంఘించలేదు

– మోడీ ‘మిషన్‌ శక్తి’ ప్రసంగానికి ఈసీ క్లీన్‌చిట్‌ న్యూఢిల్లీ, మార్చి29(జ‌నంసాక్షి) : ప్రధాని మోడీ ‘మిషన్‌ శక్తి’ పై చేసిన ప్రసంగానికి ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ …

ముంబై నార్త్‌ లోక్‌సభ నుంచి ఉర్మిళ పోటీ!

– అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం – పార్టీలో చేరిన రెండురోజులకే టికెట్‌ దక్కించుకున్న ఉర్మిళ ముంబయి, మార్చి29(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌లో చేరిన బాలీవుడ్‌ నటి ఊర్మిళ …

భాజపా తీర్థంపుచ్చుకున్న జయప్రద

న్యూఢిల్లీ, మార్చి26(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న వేళ చేరికలు, వలసలు జోరందుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. …

చెన్నైలో భారీగా నగదు స్వాధీనం

చెన్నై,మార్చి26(జ‌నంసాక్షి):  తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై రైల్వే స్టేషన్‌ సవిూపంలో 1.36 కోట్ల రూపాయల నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సీజ్‌ చేశారు. రూ.1.36 కోట్ల నగదు తీసుకెళుతున్న …