జాతీయం

కుప్పకూలిన భవనం.. శిథిలాల్లో 100 మంది

బెంగళూరు:  కర్ణాటకలోని ధార్వాడ్‌లో దారుణం చోటుచేసుకుంది. కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కుకున్నట్లు స్థానికుల సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ …

గోవా సిఎంగా ప్రమోద్‌ సావంత్‌

అర్థరాత్రి 2గంటలకు ప్రమాణం నేడు బలపరీక్షకు సిఎం నిర్ణయం పనాజి,మార్చి19(జ‌నంసాక్షి): అనేక నాటకీయ పరిణామాల మధ్య గోవా  స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌.. ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ …

భాజపాను ఓడించడమే ఇరుపక్షాల లక్ష్యం

– మాయావతి, అఖిలేశ్‌ వ్యాఖ్యలపై ప్రియాంక స్పందన లఖ్‌నవూ, మార్చి19(జ‌నంసాక్షి) : భాజపాను ఓడించడమే ఇరుపక్షాల లక్ష్యమని  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. …

ఇచ్చిన హావిూలను పట్టించుకోని మోడీ 

ఆత్మవిమర్శకు దూరంగా పాలన ప్రజల్లో ఇప్పుడిదే ప్రధాన చర్చ న్యూఢిల్లీ,మార్చి14(జ‌నంసాక్షి):  కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తోంది. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన  …

ఎపిలో కాంగ్రెస్‌కు కలసిరాని కాలం

ఒంటరి పోరాటంలో నేతలు అమరావతి,మార్చి12(జ‌నంసాక్షి):  రాష్ట్రవిభజన తరవాత రెండు రాష్ట్రాల్లో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్‌  వీధుల్లో పడుతూలేస్తూ గత వైభవం కోసం పాకులాడుతోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడదే …

ఓడిన మూడు రాష్ట్రాల్లో సీట్లు సాధించడమెలా? 

వ్యూహాలు పన్నుతున్న బిజెపి..విపక్షాలు న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి): సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో మళ్లీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,అమిత్‌షాలు  ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.  మూడు బిజెపి …

మళ్లీ విజయం కాంగ్రెస్‌దే అన్న జ్యోతిరాదిత్య

న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి):  హిందీరాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బిజెపి ఓటమి, కాంగ్రెస్‌ …

కారులో చెలరేగిన మంటలు

– తల్లీ ఇద్దరు కూతుళ్లు సజీవదహనం – దేశ రాజధానిలో విషాద ఘటన న్యూఢిల్లీ, మార్చి11(జ‌నంసాక్షి) : దైవ దర్శనానికి వెళుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కారులో …

ఘనంగా పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం

సిరివెన్నెల తదితరులు అవార్డుల స్వీకరణ న్యూఢిల్లీ,మార్చి11(జ‌నంసాక్షి): రాష్ట్రపతి భవన్‌ లో పద్మశ్రీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిద రంగాల్లో విశిష్ట సేవలు అందించిన …

పట్టుదలతో ఆర్మీ అధికారి అయిన అమరజవాన్‌ భార్య

డెహ్రాడూన్‌,మార్చి11(జ‌నంసాక్షి):  అమర జవాన్‌ భార్య ఆర్మీ అధికారిణి అయిన స్ఫూర్తివంతమైన యదార్థగాథ చెన్నైలోని ఇండియన్‌ ఆర్మీ అధికారుల అకాడవిూలో వెలుగు చూసింది. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులతో జరిగిన …