జాతీయం

రాహుల్‌ నామినేషన్‌ పేపర్ల పరిశీలన వాయిదా

– పరిశీలన ఏప్రిల్‌ 22 వరకు వాయిదా అమేథి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గంతోపాటు కేరళలోని వాయనాడ్‌ …

ఐదేళ్ల పాలనలో..  దేశాన్ని ముక్కలు చేశారు

– ప్రతి రాష్ట్రం.. దేశంలో భాగమేనన్న సత్యాన్ని మోదీ మర్చారు – ఇచ్చిన హావిూల పరిష్కారంలో విఫలమయ్యారు – పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే …

ఏడు స్థానాల్లో పోటీచేసి.. ప్రధాని పదవిపై కోరికనా?

– దేవెగౌడపై విమర్శలు గుప్పించిన భాజపా నేత యడ్యూరప్ప బెంగళూరు, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : అద్వానీలా తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కాబోనని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన …

భాగస్వామ్య పక్షాలతో ..  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

– ఏపీ, తెలంగాణల్లోనూ కీలక భూమిక పోషిస్తాం – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : కేంద్రంలో తిరిగి మోడీ నేతృత్వంలో …

రాష్ట్రాభివృద్ధికి స్పీడ్‌ బ్రేకర్‌ మమతనే

– పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహకరించింది – భాజపా నాయకులపై దాడులకు దిగుతున్నారు – దాడులకు ధీటైన సమాధానం చెబుతాం – ఎన్నికల ప్రచార …

రాహుల్‌ నామినేషన్‌పై అభ్యంతరాలు

లక్నో,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. అమేథీలో దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో రాహుల్‌ నామినేషన్‌ పత్రాల తనిఖీని ఆ …

యూపిలో పట్టాలు తప్పిన పూర్వా ఎక్స్‌ప్రెస్‌

13 మందికి తీవ్ర గాయాలు….రాకపోకలకు అంతరాయం లక్నో,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  యుపిలో శనివారం తెల్లవారుజామున ఓ రైలు పట్టాలు తప్పింది. హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్‌ రైలు  …

నేను ఇందిరాగాంధీతో సరితూగను

– నన్ను ఆమెతో పోల్చవద్దు – ఆమె అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్నా – కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాన్పూర్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : మాజీ …

నన్ను తొలగించే కుట్ర జరుగుతుంది

– డబ్బుతో కొనలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు –  లైంగిక ఆరోపణలపై సీజేఐ రంజన్‌ గొగోయ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : తనపై లైంగిక ఆరోపణలు రావడంపై సుప్రీం …

ఏనుగుల గుంపు భీభత్పం, ముగ్గురు మృతి

ఒడిశాలో  ఏనుగుల దాడి నిత్యాకృత్యంగా మారింది. తాల్చేర్‌ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో వరండాలో నిద్రపోతున్న ఓ కుటుంబంపై ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు మరణించారు. అంగుల్ …