జాతీయం

సజ్జన్‌ కుమార్‌ దోషే!

– సిక్కువ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు – జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం న్యూఢిల్లీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను …

రాజస్థాన్‌ సీఎంగా..  అశోక్‌ గెహ్లాట్‌ ప్రమాణస్వీకారం 

– హాజరైన రాహుల్‌, చంద్రబాబు, పలు రాష్ట్రాల ముఖ్యనేతలు జైపూర్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత …

కర్నాటకలో ఘోర ప్రమాదం

చక్కెర కర్మాగారంలో పేలుడు: ఆరుగురు మృతి బెంగళూరు,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌ జిల్లాలోని ఓ చక్కెర పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ముధోల్‌ తాలూకాలోని కులాలీ గ్రామంలో …

శ్రీరంగంలో వైకుంఠ ఏర్పాట్లు

చెన్నై,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారి దేవాలయంలోనూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వారాలు తెరచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. మిగిలిన రోజులలో …

దుబాయిలో భారత యువ వాద్యకారుడి మృతి

దుబాయి,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):   భారత యువ గిటార్‌ వాద్యకారుడు హిమాన్షు శర్మ(22) దుబాయిలో మృతి చెందారు. గర్‌హౌద్‌లోని అపార్టుమెంట్‌లో ఆయన మృతదేహాన్ని శుక్రవారం కనుగొన్నారు. ఆయన మృతికి గల కారణాలు …

అయోధ్యపై ఎన్నికల రాజకీయాలు మానాలి

ఆలయ నిర్మాణంలో రాజీపడకుండా చూడాలి న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): అయోధ్యపై బిజెపి రాజకీయాలు మానుకుంటేనే ప్రజలు నమ్ముతారు. కేవలం ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునే యత్నాలు …

జమ్మూలో చెలరేగిన హింస.. ఆరుగురు మృతి

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలోని సిర్నో గ్రామంలో శనివారం ఉదయం భీకరమైన వాతావరణం ఏర్పడింది. అక్కడ ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ …

భారతీయ జనతా పార్టీ తీరుకి వ్యతిరేకం ఓట్లు : మమత

కోల్‌కతా (పశ్చిమ్‌ బంగా): ప్రజలు భారతీయ జనతా పార్టీ తీరుకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల …

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

జైపూర్‌: రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఈ సందర్భంగా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల …

ఫలితాల ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: ఈరోజు కూడా స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం తదితర కారణాలతో సోమవారం భారీగా నష్టపోయి మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా …