జాతీయం

హర్యానాలో దారుణం

– సీబీఎస్‌ఈ టాపర్‌పై సామూహిక అత్యాచారం! – పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు – కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఛంఢీఘర్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : నిర్భయలాంటి …

సుప్రీంకోర్టు సీజేగా.. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

– నియామక దస్త్రంపై సంతకం చేసిన రాష్ట్రపతి – అక్టోబర్‌3న బాధ్యతలు స్వీకరించనున్న గొగోయ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ …

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న.. 

బండ్ల గణెళిష్‌, భూపతిరెడ్డి – పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన రాహుల్‌ గాంధీ – బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుంది – ఎమ్మెల్సీ భూపతి రెడ్డి – కాంగ్రెస్‌ …

బిజెపిలో పెరుగుతున్న అసంతృప్తి

బయటపడే ఆలోచనలో నేతలు? విజయవాడ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): పదవులు ఆశించి కమలం పార్టీలో చేరిన వారికి పెద్దగా ప్రయోజనాలు కలగడం లేదు. దీంతో పార్టీలో చేరిన వారు మెల్లగా బయటపడాలని …

భారత్‌ బంద్‌ రోజూ..  ఆగని పెట్రోల్‌ ధరల దూకుడు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి) : రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాలు దేశవ్యాప్తంగా సోమవారం బంద్‌ చేపట్టాయి. దీంతో పలు రాష్టాల్లో జనజీవనం స్తంభించిపోయింది. …

దేశవ్యాప్తంగా బంద్‌ విజయవంతం

– రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నేతలు – రామ్‌లీలా మైదానం వద్ద ఆందోళనలో పాల్గొన్న రాహుల్‌ – ముంబయి, పూణెళిల్లో టైర్లకు నిప్పు, బస్సులపై …

వరదల నుంచి కోలుకుంటున్న కేరళ

వ్యాధుల నివరాణకు ప్రత్యేక శ్రద్ద సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వం చర్యలు తిరువనంతపురం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఇటీవల వరద బీభత్సానికి గురైన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రజలు కాళరాత్రిని మరచిపోయి తమ …

బంద్‌రోజే 90కి పెరిగిన పెట్రోల్ ధ‌ర‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నప్పటికీ… పెట్రోల్, డీజిల్ ధరలకు మాత్రం కళ్లెం పడలేదు. ఇవాళ భారత్ బంద్ జరుగుతుండగానే పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 …

ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలే కీలకం

వ్యూహాలు పన్నుతున్న బిజెపి..విపక్షాలు తెలంగాణలో ఒంటరిపోరుతో నష్టమే న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): సార్వత్రిక ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగా, అంటే ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో మూడు బిజెపి …

జనవరిలోగా కేంద్ర ఎన్నికలకు అవకాశం లేదు: ఇసి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  2019 జనవరి 31 వరకు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఆ …