జాతీయం

స్మిత్‌, వార్నర్‌ లేకున్నా.. ఆసీస్‌ గొప్పే

వీరేంద్ర సెహ్వాగ్‌     దిల్లీ: ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా కోహ్లీ సేనకు ఉందని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ఈ …

హర్మన్‌ప్రీత్‌కు అభినందనలు

ట్విటర్‌ వేదికగా క్రీడా ప్రముఖుల అభినందనలు ముంబయి: కరీబియన్‌ దీవుల్లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ వేటను భారత్‌ ఘన విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ …

బిసిలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణ భవన్‌ ముందు కాంగ్రెస్‌ నిరసనలు న్యూఢిల్లీ,నవంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ బిసి నేతలు ఆందోళనకు దిగారు. వచ్చే అసెంబ్లీ …

జమ్మూలో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు ఉగ్రవాదుల హతం జమ్ముకశ్మీర్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : పుల్వామా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం తెల్లవారు జామున ఈ …

తమిళనాట మారనున్న సవిూకరణాలు

స్టాలిన్‌,బాబు భేటీతో బలపడనున్న డిఎంకె అన్నడిఎంకెను అడ్డంపెట్టుకుని బిజెపి చేసే యత్నాలకు గండి చెన్నై,నవంబర్‌10(జ‌నంసాక్షి): తమిళనాడులో రాజకీయ సవిూకరణాలు నాటకీయంగా మారుతున్నాయి. తమిళనాడులో ఎఐడిఎంంకెను అడ్డం పెట్టుకుని …

ఆత్మవిమర్శకు బిజెపి బహుదూరం 

శనివారం 10-11-2018 దక్షిణాదిన పాగా వేయాలన్న బిజెపికి పెద్దగా అవకాశాలు కలసి రావడం లేదు. మొన్నటికిమొన్న కర్ణాటకలో అధికారం దక్కకపోగా, ఉప ఎన్నికల్లో తలబొప్పి కట్టింది. తమిళనాట …

ఫైజాబాద్‌ ఇకనుంచి అయోధ్య జిల్లా

  లక్నో స్టేడియానికి వాజ్‌పేయ్‌ పేరు కీలక నిర్ణయం ప్రకటించిన సిఎం యోగి ఆదిత్యనాథ్‌ లక్నో,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల పేర్లను మారుస్తున్న కర్రమంలో తాజాగా ఫైజాబాద్‌ …

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో 1291 మంది పోటీ

రెండు దశల్లో ఎన్నికలు రాయ్‌పూర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1291 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. …

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. కొనుగోళ్ల అండతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగానే ప్రారంభించాయి. అయితే కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, బ్యాంకింగ్‌ రంగ …

ఢిల్లీని వెన్నాడుతున్న కాలుష్యం

న్యూఢిల్లీ,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళికి ఒక్క రోజు ముందే ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయి గాలిలో నాణ్యత …