జాతీయం

దివ్యకాంతుల వెలుగు దీపావళి

తిమిరాన్ని సంహరించి వెలుగులు ప్రసాదిస్తుంది దీపావళి. ఉదయాన్నే ఇంటిల్లిపాది దీపావళి నాడు శరీరానికి తైలం రాసుకుని అభ్యంగన స్నానం చేయడం ఆనవాయితీ. దీపాలు అంటే జ్ఞానదీపంగా భావించేవారు. …

వస్త్రాల తయారీ యూనిట్‌లో పురాతన విగ్రహాలు

స్వాధీనం చేసుకున్న సిఐడి అధికారులు చెన్నై,నవంబర్‌5(జ‌నంసాక్షి): చెన్నైలోని వ్యాపారి రణవీర్‌ ఆర్‌ షాకు చెందిన వస్త్రాల తయారీ యూనిట్‌పై సీఐడీ విభాగంలోని విగ్రహాల వింగ్‌ అధికారులు దాడి …

తెరుచుకున్న అయ్యప్ప సన్నిధి

భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు తిరువనంతపురం,నవంబర్‌5(జ‌నంసాక్షి): భారీ బందోబస్తు మధ్య, గత అనుభవాన్‌ఇన దృష్టిలో పెట్టుకుని నెలవారి పూజలో భాగంగా సోమవారం సాయంత్రం శబరిమల అయ్యప్ప స్వామి …

వస్త్రరంగంలోకి ప్రవేశించిన పతంజలి

పతంజలి పరిధాన్‌ పేరిటి జీన్సు విడుదల న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): వ్యాపారరంగంలో దూసుకుని పోతున్న పతంజలి సంస్థ ఇప్పుడు వస్త్ర రంగంలోనూ కెరటంలా దూసుకుని వచ్చింది. గతంలో ప్రకటించిన మేరకు …

అబద్దాలు చెప్పేందుకే వచ్చారు

  బిజెపి అధికారంలోకి రావడం కల్ల ఢిల్లీ బిజెపి నేతలపై కర్నె మండిపాటు హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణకు వచ్చి బిజెపి నేతలు, కేంద్రమంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ …

గుజరాత్‌ సచివాలయంలో చిరుత సంచారం

గాంధీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఉన్న సచివాలయంలోకి సోమవారం చిరుత పులి ప్రవేశించింది. ఈ విషయం సిసి ఫుటేజ్‌ల ద్వారా తెలుసుకున్న అధికారులు చిరుతను పట్టుకోవడానికి గాలింపు …

బుధిని నుంచి నామినేషన్‌ వేసిన సిఎం శివరాజ్‌సింగ్‌

17మందితో మరో జాబితా విడుదల చేసిన బిజెపి భోపాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుధ్ని నియోజకవర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో …

అమెరికన్‌ కోర్టులో టిసిఎస్‌పై దావా

ఉద్యోగుల తొలగింపుపై అమెరికన్ల కేసు న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమెటెడ్‌పై అమెరికాలో విచారణ ఎదుర్కోబోతోంది. అమెరికాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అమెరికన్‌ …

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే లక్ష్యం

ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే మంచిదని కేందప్రభుత్వం భావిస్తోంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇదే ఉత్తమమైన మార్గంగా కన్పిస్తున్నట్లు …

2జీ స్పెక్టం కేసులో రూ.1.76 లక్షల కోట్ల నష్టం

మరోమారు వెల్లడించిన జైట్లీ న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్టం కేటాయింపుల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. …