జాతీయం

తప్పుడు ఆలోచనలతో నివేదికను రాశారు

కాశ్మీర్‌పై దుష్పచ్రారాలు తగవు – ఐక్యరాజ్యసమితి రిపోర్ట్‌ను కొట్టిపారేసిన ఆర్మీ చీఫ్‌ న్యూఢిల్లీ, జూన్‌27(జ‌నం సాక్షి) : కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐక్యరాజ్యసమితి విడుదల …

పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌లో ముందున్న తెలంగాణ

వరుసగా మూడోమారు అవార్డు అందున్న డిజిపి న్యూఢిల్లీ,జూన్‌26(జ‌నం సాక్షి): దేశంలోనే నెంబన్‌ వన్‌గా ఉన్న తెలంగాణ పోలీసు శాఖకు.. మరో జాతీయ అవార్డు దక్కింది. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌లో …

ప్రభుత్వ చర్యలతో విసిగిపోయాను

– త్వరలోనే ఎగ్గొట్టిన రుణాలన్నీ కట్టేస్తా – వ్యాపార వేత్త విజయ్‌మాల్యా లండన్‌, జూన్‌26(జ‌నం సాక్షి) : వివిధ బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త …

పిల్లల్ని కాపాడబోయి.. 

స్కూల్‌ బస్సు డ్రైవర్‌ మృతి – మహారాష్ట్రంలో ఘటన ముంబయి, జూన్‌26(జ‌నం సాక్షి) : మహారాష్ట్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. …

వేగంగా పాస్‌పోర్టు..

– కొత్తయాప్‌ ప్రారభించిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ న్యూఢిల్లీ, జూన్‌26(జ‌నం సాక్షి) : పాస్‌పోర్టు దరఖాస్తును సులభతరం చేసి, సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం …

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌(జ‌నం సాక్షి): రైతుబంధు పథకంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతుబంధు పథకం అందరికీ అమలు చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం …

కడపలోనే కాదు.. 

విశాఖలోనూ మరో స్టీల్‌ ప్లాంట్‌ –  శంకుస్థాపన చేసేందుకు ప్రధాని వస్తారు – ఇది తెలిసే క్రెడిట్‌ పొందేందుకు తెదేపా నేతలు దీక్షకు దిగారు – 2014 …

కశ్మీర్‌ భారత్‌లో భాగం.. 

– దీన్ని ఎవ్వరూ మార్చలేరు – ఐరాసలోని భారత కార్యదర్శి సందీప్‌ కుమార్‌ ఐరాజ్య సమితి, జూన్‌26(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని, దాన్ని ఎవ్వరూ …

ఆర్థిక స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

–  ఏఐఐబీ సమావేశంలో ప్రధాని మోదీ ముoబయి, జూన్‌26(జ‌నం సాక్షి) : ఆర్థిక స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఆసియా బ్యాంకు …

అధికార దురాశతో.. 

ప్రజాస్వామ్యాన్ని బలిచేశారు – దేశాన్ని జైలుగా మార్చేశారు – ప్రస్తుత కాంగ్రెస్‌ కూడా అదే తీరుగా నడుస్తోంది – ఎమర్జెన్సీ చీకటి రోజులపై నేటి యువతకు అవగాహన …